లాక్‌డౌన్‌ ఉల్లంఘించారంటూ.. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు..!

ఏపీలో కరొనావైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమంటూ.. ఐదుగురు వైసిపి ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ వారిపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం

లాక్‌డౌన్‌ ఉల్లంఘించారంటూ.. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు..!
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 12:46 PM

High Court: ఏపీలో కరొనావైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమంటూ.. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ వారిపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన నిబంధనలు అతిక్రమించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని డిజిపిని ఆదేశించింది. మధుసూదన్‌ రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకట గౌడ్, విడుదల రజనిలకు నోటీసులు ఇచ్చింది.

Also Read: మందుబాబులకు షాక్మద్యంపై కరోనా సెస్… 70 శాతం..