AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Elections 2020: మధ్యాహ్నం ఒంటి గంట.. 18.20 శాతం పోలింగ్‌

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతుంది. ఓటు వేయడానికి ఓటర్లు ఇళ్లుదాటి బయటకు రావడం లేదు. ఓటు హక్కు వినియోగంపై..

GHMC Elections 2020: మధ్యాహ్నం ఒంటి గంట.. 18.20 శాతం పోలింగ్‌
Pardhasaradhi Peri
|

Updated on: Dec 01, 2020 | 1:22 PM

Share

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతుంది. ఓటు వేయడానికి ఓటర్లు ఇళ్లుదాటి బయటకు రావడం లేదు. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్‌ అన్ని రకాల ప్రచారం నిర్వహించినా ఓటు వేయడానికి నగరం జనం అంతగా ఆసక్తి చూపడం లేదు. మధ్యాహ్నం 1 గంటలవరకు వరకు 18.20 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.