క్వారంటైన్ సెంటర్ నుంచి.. 22మంది వలస కార్మికులు పరార్..

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల ఛత్తీస్‌ఘడ్ చేరుకున్న వలస కార్మికుల్లో దాదాపు 20 మందికి పైగా క్వారంటైన్ సెంటర్‌ నుంచి

క్వారంటైన్ సెంటర్ నుంచి.. 22మంది వలస కార్మికులు పరార్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 08, 2020 | 6:13 PM

Escape from quarantine centre: కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల ఛత్తీస్‌ఘడ్ చేరుకున్న వలస కార్మికుల్లో దాదాపు 20 మందికి పైగా క్వారంటైన్ సెంటర్‌ నుంచి పారిపోయినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతేవాడ జిల్లాలోని బస్రత్ ప్రాంతంలో వారిని ఉంచామని, అయితే అధికారులు లేని సమయంలో చూసుకుని వారు పారిపోయి ఉంటారని తెలిపారు.

వివరాల్లోకెళితే.. దంతేవాడ జిల్లా కలెక్టర్ తోపేశ్వర్ వర్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి దాదాపు 47 మంది వలస కార్మికులు గురువారం ఛత్తీస్‌ఘర్ చేరుకున్నారు. వారందరినీ వైద్య సిబ్బంది పరీక్షించిన తరువాత దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో క్వారంటైన్ చేశాం. వారంతా స్థానిక నహాది గ్రామానికి చెందిన వారు. గురువారం రాత్రి వారిలో 22 మంది తప్పించుకుని పారిపోయార’ని తెలిపారు.

కాగా.. పారిపోయినవారిలో ఎవరికీ కోవిద్-19 లక్షణాలు లేవని, వారి గ్రామ సర్పంచ్‌కు, సెక్రటరీకి విషయాన్ని తెలియజేశామని, వారు గ్రామానికి చేరుకోగానే తమకు తెలియపరచాలని ఆదేశించామని వెల్లడించారు. కాగా ఆ ప్రాంతమంతా పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని, ఆ ప్రాంతంలోకి వెళ్లడం అధికారులకు అంత సులభం కాదని కలెక్టర్ తోపేశ్వర్ చెప్పుకొచ్చారు.

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.