AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్నంటే.!

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్నంటే.!
Ravi Kiran
|

Updated on: Aug 05, 2020 | 9:20 AM

Share

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 70, 958కి చేరింది. ఇందులో 19,568 యాక్టివ్ కేసులు ఉండగా.. 50,814 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1139 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 13 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 576కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 21,118 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 5,22,143కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 15, భద్రాద్రి కొత్తగూడెం 52, జీహెచ్ఎంసీ 532, జగిత్యాల 27, జయశంకర్ భూపాలపల్లి 46, గద్వాల్ 48, కామారెడ్డి 75, కరీంనగర్ 41, ఖమ్మం 97, మహబూబ్ నగర్ 51, మహబూబాబాద్ 36, మంచిర్యాల 1, మెదక్ 21, మేడ్చల్ 198, ములుగు 18, నాగర్ కర్నూల్ 19, నల్గొండ 49, నారాయణపేట 4, నిర్మల్ 9, నిజామాబాద్ 83, పెద్దపల్లి 41, రాజన్న సిరిసిల్ల 10, రంగారెడ్డి 188, సంగారెడ్డి 89, సిద్ధిపేట 28, సూర్యాపేట 27, వికారాబాద్ 6, వనపర్తి 20, వరంగల్ రూరల్ 28, వరంగల్ అర్బన్ 127, యదాద్రి భోనగిరిలో 26 కేసులు నమోదయ్యాయి.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..