Breaking: భారత్లో ఐదో కరోనా మరణం..?
Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జైపూర్లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్ 19 కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. అయితే మృతి చెందిన ఇటలీ టూరిస్ట్ భార్య మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. భారత్లో 190 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి […]
Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జైపూర్లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్ 19 కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. అయితే మృతి చెందిన ఇటలీ టూరిస్ట్ భార్య మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు.
కాగా.. భారత్లో 190 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక అటు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి సుమారు 10 వేల మంది మృతి చెందగా.. బాధితుల సంఖ్య 2,20,313కు చేరుకుంది.
For More News:
వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్
నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం
Breaking… నిర్భయ దోషులకు ఉరి అమలు…
నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!
కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్కు మిగిలింది 30 రోజులు మాత్రమే
కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…
Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..
కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..