AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జగన్‌పై దాడి’ కేసులో శ్రీనివాస్ బెయిల్ పై విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఈనెల 14వ తేదీన ఎన్ఐఏ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఐఏ తరపు న్యాయవాది, నిందితుడు శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు… శ్రీనివాస్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

'జగన్‌పై దాడి' కేసులో శ్రీనివాస్ బెయిల్ పై  విచారణ వాయిదా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 19, 2019 | 4:59 PM

Share

ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఈనెల 14వ తేదీన ఎన్ఐఏ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఐఏ తరపు న్యాయవాది, నిందితుడు శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు… శ్రీనివాస్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.