కడప స్టీల్ ప్లాంట్కు వైఎస్సార్ పేరు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ. 15 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న...
Kadapa Steel Plant: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ. 15 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరును వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్గా నామకరణం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో సీఎం వైఎస్ జగన్ కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయగా.. మూడేళ్ళలో దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read:
ముంబై ఇండియన్స్కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్మ్యాన్.!
మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..