అమిత్‌ షాతో ఏపీ ముఖ్యమంత్రి సీరియస్ డిస్కషన్..వీరి భేటీలో ఆ అంశంపైనే గంట పాటు చర్చ

కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఏపీ సీఎం జగన్‌ కలిశారు. వరద సాయం, వ్యవసాయ చట్టాలు, పోలవరం నిధులపై వీరి భేటీలో గంట పాటు చర్చించారు. అంతేకాదు పలు అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అమిత్‌ షాతో ఏపీ ముఖ్యమంత్రి సీరియస్ డిస్కషన్..వీరి భేటీలో ఆ అంశంపైనే గంట పాటు చర్చ
Follow us

|

Updated on: Dec 15, 2020 | 10:35 PM

కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఏపీ సీఎం జగన్‌ కలిశారు. వరద సాయం, వ్యవసాయ చట్టాలు, పోలవరం నిధులపై వీరి భేటీలో గంట పాటు చర్చించారు. అంతేకాదు పలు అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీఎం జగన్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో వరద సాయం చేయాలని కేంద్రమంత్రిని సీఎం జగన్‌ కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలను అమోదించేలా సహకరించాలని వినతించారు. కాగా సీఎం ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయాంశాలే అత్యధికంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి.. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుందని వివరించాలని బీజేపీ తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సదస్సులు విజయవంతం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. జగన్, అమిత్ షా భేటీలో ఈ సందస్సుల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు