AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం!

మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కీలక పాయింట్లు… *రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు *కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేయడంపై చర్చించిన కేబినెట్ *జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ *4 జిల్లాలకు కలిపి […]

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం!
Ravi Kiran
|

Updated on: Jan 20, 2020 | 12:38 PM

Share

మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

కీలక పాయింట్లు…

*రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు

*కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేయడంపై చర్చించిన కేబినెట్

*జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ

*4 జిల్లాలకు కలిపి ఒక సూపర్ కలెక్టర్‌ను నియమించే ఆలోచన

*విశాఖకు రాజ్‌భవన్, సచివాలయాన్ని, హెచ్‌వోడి ఆఫీసులు తరలించేందుకు ఆమోదం

* అమరావతిలో మూడు అసెంబ్లీ సెషన్స్ నిర్వహణ

*కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

*అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీకి తీర్మానం

*రాజధానికి భూములిచ్చిన రైతులకిచ్చే కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంపు

*సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం

*పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమోదం

*విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేలేచర్ క్యాపిటల్

*11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదముద్ర

*రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ స్థానంలో అమరావతి డెవలప్‌మెంట్ అధారిటీ ఏర్పాటుకు ఆమోదం

*రాజధాని ‌ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్తలో విచారణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది

Follow Us
TG PECET 2026 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?
TG PECET 2026 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?
భారతదేశంలో మొట్టమొదటి ఏసీ..50 డిగ్రీల ఎండలోనూ గది మొత్తం కూల్‌..
భారతదేశంలో మొట్టమొదటి ఏసీ..50 డిగ్రీల ఎండలోనూ గది మొత్తం కూల్‌..
ఇంట్లో వెల్లుల్లి రసం ఇలా చేసుకోండి.. తినడం కాదు తాగుతారు..
ఇంట్లో వెల్లుల్లి రసం ఇలా చేసుకోండి.. తినడం కాదు తాగుతారు..
మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!
మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!
పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..
పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..
జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్
జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్
మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత
11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత
చనిపోయిందని చెప్పి శిశువును అమ్మేశారు.. చివరికి ఏమైంది?
చనిపోయిందని చెప్పి శిశువును అమ్మేశారు.. చివరికి ఏమైంది?
రైలు బోగీపై SLR ఎందుకు రాసి ఉంటుంది?.. ఇది స్లీపర్ కోచ్ కాదు..!
రైలు బోగీపై SLR ఎందుకు రాసి ఉంటుంది?.. ఇది స్లీపర్ కోచ్ కాదు..!