ఆంధ్రప్రదేశ్ : ఇంటర్ చివరి పరీక్ష వాయిదా
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మార్చి 31వరకు సీఎం జగన్ లాక్డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం జరగాల్సిన ఇంటర్ చివరి పరీక్షను(మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2) వాయిదా వేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త పరీక్ష లేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఏపీలో అత్యవసరాల సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేయబడ్డాయి.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మార్చి 31వరకు సీఎం జగన్ లాక్డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం జరగాల్సిన ఇంటర్ చివరి పరీక్షను(మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2) వాయిదా వేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త పరీక్ష లేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఏపీలో అత్యవసరాల సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేయబడ్డాయి.
Follow Us
