ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

టాలీవుడ్ లో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు హీరోలుగా హీరోయిన్స్ గా రాణించిన సందర్భాలు చాలా వున్నాయి. హీరోలు చాలా మంది ఉన్నారు కానీ హీరోయిన్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మలు గుర్తున్నారా.

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే
Tollywood Actress

Updated on: Oct 27, 2025 | 3:02 PM

ఇండస్ట్రీలో వారసుల హవా ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీస్ కు సంబందించిన హీరోలు, హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అంతే కాదు ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా 5 ఆరుగురు హీరోలు, హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఉదాహరణకు మెగా ఫ్యామిలీ.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అయితే వచ్చిన వారు ఊరికే హీరోలు అయిపోలేదు.. తమ ప్రతిభతో ఒకొక్క మెట్టు ఎక్కుతూ హీరోలుగా నిలబడ్డారు. అలాగే ఇంకొంతమంది స్టార్ కిడ్స్ కూడా ఉన్నారు. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.?

ఇక హీరోయిన్స్ సర్దుకోవాల్సిందే..! ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ దొరికేసింది మావ.!!

అంతే కాదు ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా స్టార్స్ గా రాణించారు. అవును మీరు వింటుంది నిజమే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వచ్చిన ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా సక్సెస్ లు సాధించి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకూ ఆ హీరోయిన్స్ ఎవరంటే.. అతిలోక సుందరి శ్రీదేవి తెలియనని సినీ లవర్ ఉండరు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రీదేవి ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. శ్రీదేవి మరణం ఇప్పటికీ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఒక డిజాస్టర్, రెండు హిట్స్.. దెబ్బకు బ్రేక్ తీసుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

కాగా శ్రీదేవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు. శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు. నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ శ్రీదేవికి కజిన్స్ అవుతారు.. అలాగే జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ శ్రీదేవి కూతుర్లు.. ఈ ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ, సినిమాలు తగ్గించారు. జాన్వీ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. అలాగే ఖుషీ కపూర్‌ ఇటీవలే హీరోయిన్ గా మారింది. ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్

రవితేజ, ప్రభాస్‌లతో హిట్స్.. ఆఫర్స్ తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పనుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.