Rajendra Prasad: నా సినీ జీవితంలో నచ్చిందే చెప్పాను.. అందుకే ముఖం చూపించను అన్నాను.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్..

తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన

Rajendra Prasad: నా సినీ జీవితంలో నచ్చిందే చెప్పాను.. అందుకే ముఖం చూపించను అన్నాను.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్..
Rajendra Prasad
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:34 PM

బాక్సాఫీస్ వద్ద ఎఫ్ 3 (F3) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మే 27న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో సోనాల్ చౌహల్ కీలకపాత్రలో నటించి మెప్పించగా.. సునీల్, రాజేంద్రప్రసాద్, ప్రగతి, అన్నపూర్ణ ముఖ్యపాత్రలలో నటించారు. తాజాగా ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ వేడుక‌ను హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లా హోట‌ల్‌ లో సోమ‌వారం నాడు చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “నా 45 ఏళ్ళ సినీ జీవితంలో నాకు న‌చ్చిందే చెప్పాను. ఎఫ్‌3 సినిమా చూశాక ఈ సినిమా హిట్ కాక‌పోతే మొహం చూపించ‌న‌ని అన్నాను. అందుకే నేను మాస్క్ వేసుకుని ఇలా వ‌చ్చాను. ఇప్పుడు నిజ‌మైన స‌క్సెస్ ప్రేక్ష‌కులు ఇచ్చారు. ఈ సినిమాను త్రిబుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చారు. సోమ‌వారంనాడు కూడా గుంటూరుతో అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమాను రెండు న‌మ్ముకుని తీశాం. ఒక‌టి న‌వ్వు. రెండు ప్రేక్ష‌కులు న‌మ్ముకుని తీశాం. 45 ఏళ్ళుగా నేను న‌వ్వునే న‌మ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ఎఫ్‌2,ఎఫ్‌3 చేశాను. ప్ర‌పంచంలోని న‌లుమూల‌ల‌నుంచి నాకు ఫోన్లు వ‌స్తున్నాయి. మ‌ళ్ళీ మీ రోజులు గుర్తుకువ‌చ్చాయి అంటూ నాతో అంటున్నారు. నాకు మాత్రం `మాయ‌లోడు` సినిమా గుర్తుకు వ‌చ్చింది. మ‌న‌కు పండుగ రోజుల్లో పాత సినిమాలు టీవీల్లో వేస్తుంటారు. గుండ‌మ్మ‌క‌థ‌, అప్పుచేసి ప‌ప్పుకూడు.. వంటి చిత్రాలు న‌వ్వులు పూయిస్తుంటాయి. అలా ఎఫ్‌3 న‌వ్వులు పూయించింది” అని తెలిపారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు