Keerthy Suresh: కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్‏లో కీర్తి సురేష్.. మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన మహానటి..

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మహానటి సినిమాతో హిట్ అందుకుంది. ఈ మూవీలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది కీర్తి.

Keerthy Suresh: కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్‏లో కీర్తి సురేష్.. మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన మహానటి..
Keerthy 1
Follow us

|

Updated on: Dec 04, 2022 | 1:57 PM