AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయా.. యాంకర్ రష్మి ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉండే జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవలే వారణాసి పర్యటనకు వెళ్లొచ్చింది. అక్కడి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. అయితే తన ఆధ్యాత్మిక యాత్ర గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది యాంకర్ రష్మి.

Rashmi Gautam: చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయా.. యాంకర్ రష్మి ఎమోషనల్.. ఏం జరిగిందంటే?
Rashmi Gautam
Basha Shek
|

Updated on: Apr 05, 2026 | 10:31 AM

Share

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోందీ అందాల తార. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్ సంగతి పక్కన పెడితే.. గత కొన్ని నెలలుగా వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది రష్మి. ఆరోగ్యపరమైన కారణాలతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉండిపోయిందీ ముద్దుగుమ్మ. అలాగే ఈ మధ్య కాలంలో వరుసగా తన ఆత్మీయులను కూడా కోల్పోయిందీ అందాల తార. దీంతో ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు కూడా బాగా దూరంగా ఉంటోంది రష్మి. ఇక ఇటీవలే వారణాసి (కాశీ) పర్యటనకు వెళ్లొచ్చిన రష్మి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

తన కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన యాంకర్ రష్మీ.. ‘నా నవ్వు చూసి చాలామంది ప్రశ్నించొచ్చు. వారణాసి పర్యటనలో ఇది నా చివరి రోజు. కాశీకి రావడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. గతంలో కాశీ వెళ్లినప్పుడు నా మనసు చాలా భారంగా ఉంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. చాలా తక్కువ సమయంలో చాలా మంది ఆత్మీయులను కోల్పోయాను. ఆ బాధ భరించడం నా వల్ల కాలేదు. ఆ జ్ఞాపకాలను వదిలిపెట్టలేకపోతున్నాను. దేవుడి సంకల్పం లేనిదే ఏ ఆధ్మాత్మిక యాత్ర సాధ్య పడదు. మన చేతుల్లో ఏదీ లేదు. నిజమే నా మొదటి పర్యటనకు ఇప్పటి యాత్రకు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మనషులని కోల్పోవడమనేది మనిషి అనుభవంలో, పరిణామ క్రమంలో ఓ భాగమని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నాకు నేనే చాలా మెరుగ్గా అనిపిస్తున్నాను’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్..

కాగా 2023లో రష్మి నానన్న కన్నమూశారు. ఆ తర్వాత ఏడాది తాతని కూడా కోల్పోయిందీ జబర్దస్త్ యాంకర్. ఇక కొన్ని రోజుల క్రితం భుజానికి సర్జరీ కావడంతో చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది రష్మి.

బనారస్ పాన్ తింటోన్న రష్మి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయా.. యాంకర్ రష్మి ఎమోషనల్
చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయా.. యాంకర్ రష్మి ఎమోషనల్
జాగ్రత్త..హార్మోన్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు!
జాగ్రత్త..హార్మోన్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు!
తల్లికి వందనం నిధులపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
తల్లికి వందనం నిధులపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రిసార్ట్‌లో ఈగల్ టీమ్‌ దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్..
రిసార్ట్‌లో ఈగల్ టీమ్‌ దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్..
నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. నిబంధనలు మరింత కఠినం
మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. నిబంధనలు మరింత కఠినం
'ధురంధర్'ను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
'ధురంధర్'ను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?
రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు