మోదీ ‘బయోపిక్’ రిలీజ్‍కు అవాంతరాలు

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న‌ నరేంద్రమోదీ బయోపిక్‌ను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఆ సినిమా సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలవుతోందని, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీకి ఇచ్చిన లేఖలో ఎన్‌ఎస్‌యూఐ పేర్కొంది. అంతే కాకుండా ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు అనుమతించబడవని, ఎన్నికల కోడ్ బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ బయోపిక్‌ను విడుదల చేయడం వెనక రాజకీయ ఉద్దేశ్య‌మే ఉందని […]

మోదీ 'బయోపిక్' రిలీజ్‍కు అవాంతరాలు
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 1:32 PM

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న‌ నరేంద్రమోదీ బయోపిక్‌ను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఆ సినిమా సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలవుతోందని, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీకి ఇచ్చిన లేఖలో ఎన్‌ఎస్‌యూఐ పేర్కొంది. అంతే కాకుండా ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు అనుమతించబడవని, ఎన్నికల కోడ్ బలంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ బయోపిక్‌ను విడుదల చేయడం వెనక రాజకీయ ఉద్దేశ్య‌మే ఉందని ఎన్ఎస్‌యూఐ ఆరోపించింది. ఇది బీజేపీ ప్రచారానికి దోహదపడుతుందని అన్నారు. ఈ విషయమై గోవా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు మాట్లాడుతూ ‘‘ప్రధానమంత్రిగా అన్ని రకాలుగా ఘోరంగా ఫెయిలైన మోదీకి ఈ సినిమా ఉచిత ప్రచారం చేస్తుంది. ఒక్క మోదీకే కాకుండా ఇది బీజేపీకి సైతం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సినిమాను థియేటర్లలోనే కాకుండా మరే విధంగానైనా విడుదల చేయడాన్ని అడ్డుకుంటాం’’ అని అన్నారు.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!