ఈ అక్కా చెల్లెల్లు బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్లు .. వీరిలో ఒకరు మన స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తు పట్టగలరా

ఓ ఇద్దరు అక్కా చెల్లెలు సినీ పరిశ్రమలో హీరోయిన్లు.. ఆ అక్కాచెల్లుల్లు ఇటీవలే తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేసి నాన్నతో అనుబంధనాన్ని గుర్తు చేసుకున్నారు.. మరి ఆ అక్కాచెల్లెల్లో ఒకరు మన టాలీవుడు స్టార్ హీరో భార్య..

ఈ అక్కా చెల్లెల్లు బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్లు .. వీరిలో ఒకరు మన స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తు పట్టగలరా
Follow us

|

Updated on: Feb 16, 2021 | 5:45 PM

Sister Duos In Bollywood: చిన్నతనపు జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే.. అవి సెలబ్రెటీలకైనా.. సామాన్యులకైనాసరే.. అయితే సెలబ్రెటీల విషయంలో అయితే అందరికీ మరింత ఇంట్రస్ట్. వాళ్ళ చిన్న తనంలోని ఫోటోలను చూస్తే చెప్పలేనంత ఆసక్తి.. ఓ ఇద్దరు అక్కా చెల్లెలు సినీ పరిశ్రమలో హీరోయిన్లు.. ఆ అక్కాచెల్లుల్లు ఇటీవలే తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేసి నాన్నతో అనుబంధనాన్ని గుర్తు చేసుకున్నారు.. మరి ఆ అక్కచెల్లెల్లో ఒకరు మన టాలీవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిదోర్కర్.

మహేష్ బాబు ని పెళ్లి చేసుకోకముందు నమ్రత మోడల్ మిస్ ఇండియా..నటి కూడా.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది .. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది నమ్రత.. అయితే మహేష్ బాబు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యగా తల్లిగా కుటుంబ భాద్యతలు చేసుకుంటుంది..

అయితే నమ్రత అక్క కూడా సినీ నటినే ఆమె శిల్పా శిదోర్కర్.. బాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడీగా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ‘హమ్’, ‘గోపీ కిషన్’, కిషన్ కన్హయ్య’ బేవాఫా సనమ్’ వంటి అనేక హిట్ సినిమాల్లో శిల్పా నటించింది. అంతేకాదు తెలుగులో కూడా మోహన్ బాబు తో బ్రహ్మ సినిమాలో నటించింది. శిల్ప కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే 2000 సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన అపరేష్ రంజిత్‌ను వివాహం చేసుకుంది. సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. అయితే 2013లో ‘ఏక్ ముట్టి ఆస్మాన్’ అనే సీరియల్‌ తో బుల్లి తెరపై కనిపించింది.

ఇటీవలే దుబాయ్ లో కరోనా నివారణ కు వ్యాక్సిన్ తీసుకుని .. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తొలి భారతీయ నటిగా శిల్పా శిదోర్కర్ నిలిచిన సంగతి తెలిసిందే.. అయితే ఇటీవలే ఈ సిస్టర్స్ తమ తండ్రిని పోగొట్టుకుని 14 ఏళ్ళు అయ్యిందని తండ్రి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.

Also Read:

‘ఆ ప్రాజెక్ట్‌ను అఖిల్ కోసమే ఓకే చేశాను’.. మోనాల్ గజ్జర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మిథున్ చక్రవర్తితో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ, మాది ఆధ్యాత్మిక ‘మైత్రి’ అంటున్న డ్యాన్సింగ్ స్టార్

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు