Megastar Chiranjeevi: ‘ఆచార్య’ ఆడియో రైట్స్ రికార్డ్స్.. భారీ డీల్ కుదుర్చుకున్న ఆదిత్య మ్యూజిక్..

ఇటీవల ఖైదీ 150 సినిమా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తన ఫాంను మొదలుపెట్టాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై అభిమానుల అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

Megastar Chiranjeevi: 'ఆచార్య' ఆడియో రైట్స్ రికార్డ్స్.. భారీ డీల్ కుదుర్చుకున్న ఆదిత్య మ్యూజిక్..
Follow us

|

Updated on: Jan 05, 2021 | 5:39 PM

ఇటీవల ఖైదీ 150 సినిమా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తన ఫాంను మొదలుపెట్టాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై అభిమానుల అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్‏ను చిత్రబృందం ప్రారంభించినట్లుగా సమాచారం. ఇక ‘ఆచార్య’ ఆడియో రైట్స్‏ను ప్రముఖ మ్యూజిక్ సంస్థ భారీ మొత్తం చెల్లించి తీసుకున్నట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ ఆడియో రైట్స్‏ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుందట. ఇందుకు సంబంధించిన వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆచార్య ఆడియో రైట్స్ కోసం ఆదిత్య మ్యూజిక్ మొత్తంగా రూ.4 కోట్లు చెల్లించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిరంజీవి సతిమణి శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు