ఎడప్పాడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021
తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏఐఎడీఎంకే అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామి పోటీ చేస్తున్నారు. డీఎంకే అభ్యర్థిగా సంపత్ కుమార్ పోటిలో ఉన్నారు. కాగా.. కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎమ్ డి.దాసప్పరాజ్ ను పోటీలో నిలబెట్టింది. 2016 ఎన్నికలలో పళనిస్వామి.. పీఎంకే అభ్యర్థి అయిన అన్నదురైను దాదాపు 32 వేల ఓట్ల తేడాతో ఓడించారు. డీఎంకే మూడవ స్థానంలో నిలిచింది. ఈసారి పీఎంకే-ఏఐడీఎంకే-బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి పోటీచేస్తున్నాయి. కావున పళనిస్వామికి విజయం నల్లేరు మీద నడక అవుతుందని పేర్కొంటున్నారు. గత రికార్డులను పరిశీలిస్తే.. 1971లో ఒకసారి మాత్రమే డీఎంకే ఈ సీటును గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే 6 సార్లు, కాంగ్రెస్ ఒకసారి, పీఎంకే అభ్యర్థులు 3 సార్లు గెలిచారు.
-
prashant kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం... ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం
ఎన్నికలు 3 years ago -
PM Modi: ఆవును ఎగతాళి చేసేవారి జీవనోపాధి ఈ పశుసంపద ద్వారానే నడుస్తోంది.. బెనారస్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 2 years ago -
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆనాడు ఏమన్నారంటే ! అదే నిజం కాబోతోంది.. కానీ ..?
ఎన్నికలు 3 years ago -
MK STALIN VICTORY: సుదీర్ఘ నిరీక్షణకు తెర... 14 ఏళ్ళ ప్రాయంలో కన్న కల.. 68 ఏళ్ళ వయసులో తీరుతోంది!
ఎన్నికలు 3 years ago -
Priyanka Gandhi: నా పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు.. ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు..
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 2 years ago -
Kamal Akshara, Suhasini dance : సుహాసిని, కమల్ కూతురు అక్షర రోడ్లపై డ్యాన్సులు, తమిళనాట పీక్స్కు చేరిన ప్రచారం
జాతీయం 3 years ago -
Tamil Nadu Elections: నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు.. ముగిసిన ఎన్నికల ప్రచారం.. 6న పోలింగ్
జాతీయం 3 years ago -
Tamil Nadu Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఎఫెక్ట్.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖుష్బుపై కేసు నమోదు..
ఎన్నికలు 3 years ago -
Bengal Elections: ఆద్యంతం ఆసక్తికరం బెంగాల్ పోరు.. ఎగ్జిట్ పోల్సే నిజమైతే దీదీదే మళ్ళీ రాజ్యం
ఎన్నికలు 3 years ago