రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్‌ ఢీకొని మహిళ మృతి.. ఇరువర్గాల ఘర్షణ.. రంగంలోకి దిగిన పోలీసులు..!

ఏపీలోని కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్‌కు సమీపంలో కొప్పల నాగజ్యోతి అనే మహిళ ట్రాక్ దాటుతున్న సమయంలో ట్రైన్ ఢీ కొని మృతి చెందింది. మృతురాలు..

రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్‌ ఢీకొని మహిళ మృతి.. ఇరువర్గాల ఘర్షణ.. రంగంలోకి దిగిన పోలీసులు..!
Follow us

|

Updated on: Sep 28, 2021 | 11:08 PM

ఏపీలోని కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్‌కు సమీపంలో కొప్పల నాగజ్యోతి అనే మహిళ ట్రాక్ దాటుతున్న సమయంలో ట్రైన్ ఢీ కొని మృతి చెందింది. మృతురాలు నాగజ్యోతి రాజంపేట మండలం హస్తవరం గ్రామానికి చెందినట్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆమె మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా, నాగజ్యోతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నాగజ్యోతిని ఆమె భర్త చంపి అక్కడ పడేశాడని ఆరోపిస్తున్న ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. కాగా, మృతురాలు మూడు నెలల గర్భవతి అని తెలిపిన బంధువులు తెలిపారు.

నాగజ్యోతి భర్త బంధువులు, మృతురాలు బంధువులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరి చొక్క ఒకరు పట్టుకుని ఘర్షణకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిజంగానే భర్త చంపేసి ట్రాక్‌పై పడేశాడా..? లేక రైలు ఢీకొనే మృతి చెందిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇరువర్గాలకు తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. యువతిని బైక్‌పై తీసుకెళ్లినందుకు ఓ యువకుడిపై దాడి.. పోలీసుల ఎంట్రీతో..

AP Crime News: విజయవాడలో మరో దారుణం.. భర్త కళ్ల ముందే భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!