AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం: ‘ఈత సరదా‘ ముగ్గురిని బలి తీసుకుంది..

సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు సెలవులు కావడంతో తోటి స్నేహితులతో కలిసి విద్యార్థులంతా పిక్నిక్‌ కోసమని స్థానికంగా ఉన్న జలపాతం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే

విషాదం: ‘ఈత సరదా‘ ముగ్గురిని బలి తీసుకుంది..
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2020 | 2:46 PM

Share

సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు సెలవులు కావడంతో తోటి స్నేహితులతో కలిసి విద్యార్థులంతా పిక్నిక్‌ కోసమని స్థానికంగా ఉన్న జలపాతం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే నీళ్లలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని ఫజల్‌గంజ్, భారతీగంజ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు కైమూర్‌ హిల్స్‌లోని జలపాతం సమీపంలోకి సైకిళ్లపై పిక్నిక్‌కు వెళ్లారు. జలపాతంలో ఒడ్డుకు నీటిలో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి కొట్టుకుపోయి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు దరిగాన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ..రాష్ట్రంలో నదులు, చెరువులు, జలపాతాల్లో నీరు ప్రమాదకరంగా ఉందని, పిల్లలు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఐదు రోజుల క్రితం జలపాతం సమీపంలోని కొలనులో పడిపోయిన నలుగురు విద్యార్థులను పోలీసులు సకాలంలో వచ్చి రక్షించినట్లు పేర్కొన్నారు.

Follow Us
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో