Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం

Crime News: జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ నడివయస్కుడు మైనర్ బాలికని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి తప్పుడు

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం
Jharkhand
Follow us

|

Updated on: Nov 09, 2021 | 7:00 PM

Crime News: జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ నడివయస్కుడు మైనర్ బాలికని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి తప్పుడు పనులు చేయమని ఒత్తిడి చేశాడు. ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని కర్మతాండ్‌కి చేరుకోగా విషయం బయటికి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

ఇప్పటికే ఎనిమిది మంది పిల్లలకు తండ్రి అయిన జమ్తారాకు చెందిన వ్యక్తి 8వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికని వివాహం చేసుకున్నాడు. ఆ వ్యక్తి బాలిక బంధువులకు మాయమాటలు చెప్పి మోసం చేశాడు. పెళ్లయిన తర్వాత మైనర్‌ని ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో తీవ్రంగా కొట్టారు. ఆమెను వివిధ రకాలుగా హింసించారు. ఆ తర్వాత ఒకరోజు బాధితురాలు ఇంటి నుంచి పారిపోయి కర్మతాండ్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పింది.

పెళ్లయిన తర్వాత తొలిసారిగా అత్తమామల ఇంటికి వచ్చిన అమ్మాయి ఆ వ్యక్తికి ఇదివరకే పెళ్లైందని తెలిసి షాక్‌కి గురైంది. అంతేకాదు అతనికి ఎనిమిది మంది పిల్లలు. ఈ విషయమై భర్తతో గొడవ పడింది. విషయం విడాకుల వరకు చేరింది. ఇంతలో బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని రూ.50 వేలకు విడాకులు ఇచ్చేందుకు అంగీకరించారు. బాలిక తండ్రికి డబ్బులు రాకపోవడంతో కూతురిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిందితుడు మళ్లీ బాలిక ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి మళ్లీ ఆమె ఇంటికి తీసుకెళ్లాడు.

బాలికను తిరిగి తన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత నిందితుడు మళ్లీ ఆమెను చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించారు. బాలికను శారీరకంగా హింసించారు. తల వెంట్రుకలు కత్తిరించారు. కనుబొమ్మల వెంట్రుకలు పీకేశారు. వేధింపులతో విసిగిపోయి బాలిక ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆమెను పట్టుకుని మళ్లీ భర్త వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించి కర్మతాండ్‌కు చేరుకున్న ఆమె స్థానిక జర్నలిస్టులకు తన బాధను చెప్పుకుంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Vivo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 50MP సెల్ఫీ కెమెరా 64MP బ్యాక్‌ కెమెరా.. ధర ఎంతో తెలుసా..?

బాస్మతి బిర్యానీ ఇప్పుడు చాలా ఖరీదు.. ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..!

Tamil Nadu Rains: తమిళనాడుకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వెల్లడి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు