AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వక్రమార్గంలో విద్యార్ధులు.. గంజాయి సప్లై చేస్తూ..

చదువుకోవాల్సిన విద్యార్ధులు వక్రమార్గాలకు పాల్పతున్నారు. చేతిలో పుస్తకాలు ఉండాల్సింది పోయి గంజాయి పట్టుకుని.. కటకటాలపాలయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్ధులే లక్ష్యంగా గత కొద్దిరోజులుగా గంజాయి సప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. స్పెషల్ డ్రైవ్ చేపట్టి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16000 విలువైన 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి […]

వక్రమార్గంలో విద్యార్ధులు.. గంజాయి సప్లై చేస్తూ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 12:47 AM

Share

చదువుకోవాల్సిన విద్యార్ధులు వక్రమార్గాలకు పాల్పతున్నారు. చేతిలో పుస్తకాలు ఉండాల్సింది పోయి గంజాయి పట్టుకుని.. కటకటాలపాలయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్ధులే లక్ష్యంగా గత కొద్దిరోజులుగా గంజాయి సప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. స్పెషల్ డ్రైవ్ చేపట్టి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16000 విలువైన 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow Us