Student Suicide: పాఠశాల బస్ మిస్సయిందని.. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏం చేశాడంటే..?

9th Class Student Suicide: చిన్నచిన్న విషయాలకే చిన్నారులు తీసుకుంటున్న నిర్ణయాలు.. తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచుతున్నాయి. తాజాగా ఓ బాలుడు పాఠశాల బస్ మిస్సయిందని

Student Suicide: పాఠశాల బస్ మిస్సయిందని.. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏం చేశాడంటే..?
Crime News
Follow us

|

Updated on: Nov 24, 2021 | 8:54 AM

9th Class Student Suicide: చిన్నచిన్న విషయాలకే చిన్నారులు తీసుకుంటున్న నిర్ణయాలు.. తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచుతున్నాయి. తాజాగా ఓ బాలుడు పాఠశాల బస్ మిస్సయిందని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమయానికి బస్సు అందుకోలేక పోయానని మదన పడిన బాలుడు ఉరివేసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతూల్‌ జిల్లా ఘోరదోంగ్రీ మండలంలోని ఆమ్దోహ్‌ గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమ్దోహ్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా పాఠశాలకు బయలుదేరాడు. ఈ క్రమంలో అతను బస్ పాయింట్ దగ్గరికి వెళ్లేసరికే బస్సు వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా బాధపడిన విద్యార్థి ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఘోడడోంగ్రి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రవి శక్య తెలిపారు.

అయితే బస్ వెళ్లిపోయిన తర్వాత ఇంటికి ఏడుస్తూ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెరట్లోని చెట్టుకు వేలాడుతూ కనిపించాడని తెలిపారు. బాలుడు ఎప్పుడూ చదువులో ముందుండేవాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. బుధవారం రాశిఫలాలు..

Tomato Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. పెట్రోల్‌ను దాటేసిన టమాటా ధర కిలో రూ.140..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు