Remdesivir: కరోనా బాధితులను దోచుకుంటున్న అక్రమార్కులు.. నీళ్లు పోసి రెమిడెసివిర్ అంటూ అమ్మకాలు..

Remdesivir - Water: కరోనావైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కోవిడ్ బారిన పడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంటోంది. దీంతో

Remdesivir: కరోనా బాధితులను దోచుకుంటున్న అక్రమార్కులు.. నీళ్లు పోసి రెమిడెసివిర్ అంటూ అమ్మకాలు..
Remdesivir Vial
Follow us

|

Updated on: Apr 21, 2021 | 9:26 AM

Remdesivir – Water: కరోనావైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కోవిడ్ బారిన పడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంటోంది. దీంతో వారంతా వైద్యంలో కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ తరుణంలో చాలాచోట్ల ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అంతేకాకుండా కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఔషధం కూడా లభించడం లేదు. దీంతో చాలామంది బాధితులు పరిస్థితి విషమించి మరణిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితుల అవసరాన్ని ఆసరగా చేసుకొని.. వారికి సహాయం చేస్తామని చెప్పి దోచుకుంటున్నారు అక్రమార్కులు. అసలు మందు లేకుండానే నీటిని నింపి ఇదే రెమిడెసివిర్ ఔషధమని నమ్మించి క్యాష్ చేసుకుంటున్న ఇద్దరు నిందితులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సక్కరదర ప్రాంతంలో జరిగింది.

అభిలాష్ పేట్కర్(28), అంకిత్ నందేశ్వర్(21) అనే ఇద్దరూ ఓ ఆసుపత్రిలో ఎక్స్ రే టెక్నిషియన్లుగా పనిచేస్తున్నారు. వారి బంధువు ఒకరు నాగ్‌పూర్ కొవిడ్-19 ఫెసిలిటీలో జాయిన్ అయ్యాడు. అతనికి అవసరం ఉందని తెలుసుకొని మొదట కుటుంబసభ్యులకు రెమిడెసివిర్ డ్రగ్ ను బ్లాక్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికోసం మొదటి బాటిల్ ను రూ.40 వేలకు, రెండో బాటిల్‌ను రూ.28వేలకు అమ్మారు. ఆ బాటిల్స్‌పై అనుమానం రావడంతో బాధితుని బంధువు ఒకరు పోలీసులను సంప్రదించారు.

వెంటనే రంగంలో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని ట్రాప్ చేసి పట్టుకున్నారు. అనంతరం వారిని విచారించి.. న్యూ సుబేదార్ లే అవుట్, మానెవాడాలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సక్కరదర పోలీసులు తెలిపారు. ఖాళీ బాటిళ్లల్లో నీటిని నింపి విక్రయిస్తున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి సత్యమాన్ మానే వెల్లడించారు.

Also Read:

Plasma Therapy: ప్లాస్మా అంటే ఏమిటి.. కరోనా పేషేంట్స్ చికిత్స కు ఎందుకు ఉపయోగిస్తారంటే..

Criminal: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాత్రూమ్ కిటికీ నుంచి దూకిన నేరస్థుడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు