AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందే..! అందుకే ఇలా..

క‌రోనా నుంచి త‌మ‌ను తాము కాపాడుకుంటూనే జీవ‌నోపాధిని కొన‌సాగిస్తున్నారు కొంద‌రు..

క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందే..! అందుకే ఇలా..
Jyothi Gadda
|

Updated on: May 14, 2020 | 1:03 PM

Share
క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని ఇప్ప‌టికే దేశ‌ప్ర‌ధాని స‌హా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూ హెచ్‌వో) కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాదని పేర్కొంది.

హెచ్ఐవీ లాగే ఇదీ ఎప్పటికీ మానవాళిని విడిచిపోదని డబ్ల్యుహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ రాన్ అభిప్రాయపడ్డారు. కరోనాకు సరైన వ్యాక్సిన్ కనిపెట్టే వరకూ ఇది మనవాళికి ముప్పుగానే ఉంటుందన్నారు. వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అప్ప‌టివ‌ర‌కు స‌రైన జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌వ‌ని సూచించారు.ఈ క్ర‌మంలోనే సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉధృతి కొన‌సాగుతోంది. అత్య‌ధిక పాజిటివ్ కేసుల‌తో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా, రెండో స్థానంలో గుజ‌రాత్ నిలిచింది. అయితే, క‌రోనా నుంచి త‌మ‌ను తాము కాపాడుకుంటూనే జీవ‌నోపాధిని కొన‌సాగిస్తున్నారు కొంద‌రు సెలూన్ షాప్ ఓన‌ర్లు. గుజరాత్‌లోని నడియాడ్‌ పట్టణంలోని హెయిర్‌ స్టెలిస్టులు పీపీఈ(పర్సనల్‌ ప్రొటక్టివ్‌ ఎక్యూప్‌మెంట్‌) కిట్లు ధరించి కస్టమర్లకు కటింగ్‌ చేస్తున్నారు. కస్టమర్లు సైతం ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరిగా వినియోగాంచాల్సిందేన‌ని సూచ‌న‌లు పెట్టారు. సెలూన్‌లో భౌతిక దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తూ తాము పనిచేసుకుంటున్నట్లు సెలూన్ నిర్వాహ‌కులు చెబుతున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం