AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ సమయంలోనూ ఏమాత్రం తగ్గని తిరుమల శ్రీవారి ఆదాయం..

లాక్‌డౌన్‌ సమయంలోనూ తిరుమల తిరుపతి శ్రీవారి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. ఆన్‌లైన్ ద్వారా శ్రీవారికి తమ కానుకలను పంపిస్తున్నారు భక్తులు. గతేడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్ ద్వారా రూ.90 లక్షల ఆదాయం..

లాక్‌డౌన్ సమయంలోనూ ఏమాత్రం తగ్గని తిరుమల శ్రీవారి ఆదాయం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 10:02 AM

Share

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు పరుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్నీ మూతపడ్డాయి. అందులో భాగంగా పలు ఆలయాల్లో కూడా భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ముఖ్యంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనాలు నిలిచిపోయాయి. అయితే స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, సేవలు యాథావిథిగా కొనసాగుతున్నా.. భక్తులకు మాత్రం దర్శన భాగ్యం లేదు. దీంతో స్వామివారికి కొండకు వచ్చే భక్తులు లేరు. హుండీల్లో కానుకలు సమర్పించే భక్తులు కూడా లేకుండా పోయారు.

కానీ లాక్‌డౌన్‌ సమయంలోనూ తిరుమల తిరుపతి శ్రీవారి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. ఆన్‌లైన్ ద్వారా శ్రీవారికి తమ కానుకలను పంపిస్తున్నారు భక్తులు. గతేడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్ ద్వారా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏప్రిల్‌లో నమోదైన హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంది. కరోనా లాక్‌డౌన్‌తో 59 రోజుల పాటు శ్రీవారికి భక్తులు దూరమైనా.. కానుకలు మాత్రం ఆన్‌లైన్ హుండీ ద్వారా పంపుతున్నారు. ఈ సమయంలోనూ భక్తులు శ్రీ వెంకటేశ్వరుడికి ఆన్‌లైన్ కానుకలు సమర్పించి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు.

ఇది కూడా చదవండి: 

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

క్వారంటైన్‌లో ఉన్న యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే!

Follow Us
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు