AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. 30 శాతం సిల‌బ‌స్ త‌గ్గింపు

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు కాస్త‌ భారం త‌గ్గించింది. 1 నుండి 12వ త‌ర‌గ‌తుల వ‌ర‌కు 30 శాతం సిల‌బ‌స్‌ను త‌గ్గించింది. 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి చెందిన 1 నుండి 12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు పాఠ్యాంశాల‌ను 30 శాతం త‌గ్గించిన‌ట్లు రాష్ట్ర పాఠ‌శాల‌,..

ఆ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. 30 శాతం సిల‌బ‌స్ త‌గ్గింపు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 26, 2020 | 5:05 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు కాస్త‌ భారం త‌గ్గించింది. 1 నుండి 12వ త‌ర‌గ‌తుల వ‌ర‌కు 30 శాతం సిల‌బ‌స్‌ను త‌గ్గించింది. 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి చెందిన 1 నుండి 12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు పాఠ్యాంశాల‌ను 30 శాతం త‌గ్గించిన‌ట్లు రాష్ట్ర పాఠ‌శాల‌, మాస్ ఎడ్యుకేష‌న్ విభాగం పేర్కొంది. నివేదిక‌ల ప్ర‌కారం మూడు క‌మిటీల ఆమోదంతో సిల‌బ‌స్‌ను తగ్గించే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. విద్యార్థులు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాల‌ను తొల‌గించ‌లేద‌ని వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా ఒడిశా విద్యాశాఖ మంత్రి స‌మీర్ రంజ‌న్ దాస్ మాట్లాడుతూ.. ఒడిశా అకాడెమిక్ క్యాలెండ‌ర్ నుండి 30 శాతం సిల‌బ‌స్‌ను త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి 9 నుంచి 12 త‌ర‌గ‌తుల సిల‌బ‌స్‌ను సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ సవ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇదే వ‌రుస‌లో ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌, గుజ‌రాత్, హ‌ర్యానా, పంజాబ్‌, ప‌శ్చిమ బెంగాల్, గోవా రాష్ట్ర విద్యా బోర్డులు సైతం పాఠ‌శాల సిల‌బ‌స్‌ను త‌గ్గించాల‌ని నిర్ణ‌యించాయి.

Read More:

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

బ్రేకింగ్ః తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!