AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి

లోకల్ రైలు ప్రయాణాలకు పెట్టింది పేరు ముంబయి. లాక్‌డౌన్‌తో గత రెండు నేలలుగా మూతపడిన లోకల్ ట్రైన్స్‌ సోమవారం నుంచి పున: ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అనుమతిని ఇస్తున్నట్లు ముంబయి లోకల్ ట్రైన్ అధికారులు పేర్కొన్నారు. అత్యవసర సేవల సిబ్బంది, వైద్య రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో...

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2020 | 7:53 AM

Share

లోకల్ రైలు ప్రయాణాలకు పెట్టింది పేరు ముంబయి. లాక్‌డౌన్‌తో గత రెండు నేలలుగా మూతపడిన లోకల్ ట్రైన్స్‌ సోమవారం నుంచి పున: ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అనుమతిని ఇస్తున్నట్లు ముంబయి లోకల్ ట్రైన్ అధికారులు పేర్కొన్నారు. అత్యవసర సేవల సిబ్బంది, వైద్య రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న వారు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. లోకల్ రైళ్లను తీసుకొచ్చే అంశమై సమాశమైన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా అత్యవసర సేవల సిబ్బంది కూడా లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు అధికారులు. స్టేషన్‌లోకి వెళ్లేందుకు, టికెట్ కొనేటప్పుడు ఈ ఐడెంటిటీ కార్డుని చూపించవలసి ఉంటుంది. అనంతరం ఈ పాస్ లేదా క్యూ ఆర్ వస్తుంది. దీని ఆధారంగా రైల్వే స్టేషన్‌కి అనుమతిస్తారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఒక లోకల్ ట్రైన్‌లో కేవలం 700 మంది పాసింజర్స్‌కి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.

Read More: 

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

కరోనా వ్యాప్తిపై సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…

వాళ్లెవరూ అసెంబ్లీకి రావడానికి వీల్లేదు.. ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవే..

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు