AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

క‌రోనా వైర‌స్ చికిత్స‌లో భాగంగా వాడే ఫావిపిరావిర్ ఔష‌ధాన్ని హైద‌రాబాద్ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూపు త‌యారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్లను అత్యంత చౌక‌గా విక్ర‌యిస్తోంది. కేవ‌లం 33 రూపాయ‌ల‌కే ఒక ట్యాబ్లెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తుంది. ఇంత వ‌ర‌కు దాదాపు 10 కంపెనీలు ఈ ఔష‌ధాన్ని..

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2020 | 12:49 PM

Share

క‌రోనా వైర‌స్ చికిత్స‌లో భాగంగా వాడే ఫావిపిరావిర్ ఔష‌ధాన్ని హైద‌రాబాద్ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూపు త‌యారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్లను అత్యంత చౌక‌గా విక్ర‌యిస్తోంది. కేవ‌లం 33 రూపాయ‌ల‌కే ఒక ట్యాబ్లెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తుంది. ఇంత వ‌ర‌కు దాదాపు 10 కంపెనీలు ఈ ఔష‌ధాన్ని దేశీయ మార్కెట్లో విడుద‌ల చేశాయి. వీట‌న్నింటిలో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ట్యాబ్లెట్ ధ‌రే త‌క్కువ‌. ఫావిలో అనే బ్రాండు పేరుతో ఫావిపిర‌విర్ ట్యాబ్లెట్‌ను విడుద‌ల చేసిన‌ట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వెల్ల‌డించింది.

కాగా సొంత ప‌రిశోధ‌న, అభివృద్ధి ద్వారా ఈ ఔష‌ధం ఏపీఐతో పాటు, ఫార్ములేష‌న్‌ను ఆవిష్క‌రించిన‌ట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఛైర్మ‌న్ అండ్ ఎండీ డాక్ట‌ర్ ఎంఎస్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్య‌మైన మందుల‌ను అంద‌రికీ చ‌వ‌క‌గా అందుబాటులో ఉండాల‌ని తాము విశ్వ‌సిస్తున్నామ‌ని అన్నారు. ఇప్ప‌టికే కంపెనీ క‌రోనా చికిత్స‌లో వాడే ఓసెల్టామివిర్ 75 ఎంజీ ట్యాబ్లెట్ల‌ను కూడా ప్ర‌వేశ పెట్టిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అంతేగాక ప్ర‌స్తుతం తీసుకువ‌చ్చిన ఫావిపిర‌విర్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు అద‌నంగా త్వ‌ర‌లో 400 ఎంజీ ట్యాబ్లెట్‌ను కూడా తీసుకురానున్న‌ట్లు ఎండీ వెల్ల‌డించారు.

Also Read:

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు

మీ చిరునవ్వు మీ వంటింట్లోనే.. పళ్లు వజ్రాల్లా మెరవాలంటే ఇవి తింటే
మీ చిరునవ్వు మీ వంటింట్లోనే.. పళ్లు వజ్రాల్లా మెరవాలంటే ఇవి తింటే
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఏపీ సెట్‌ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఏపీ సెట్‌ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
రూ. 15 లక్షల జీతం ఉన్నా రూపాయి కూడా ట్యాక్స్‌ అక్కర్లేదు..ఎలాగంటే
రూ. 15 లక్షల జీతం ఉన్నా రూపాయి కూడా ట్యాక్స్‌ అక్కర్లేదు..ఎలాగంటే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా!
మళ్లీ అదే జోరు.. ఏ మాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు..
మళ్లీ అదే జోరు.. ఏ మాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు..
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500