జేఎన్‌యూలో కరోనా కలకలం.. ఫార్మసిస్ట్‌కు పాజిటివ్..

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ హెల్త్‌ సెంటర్‌లో కరోనా కలకలం రేగింది. అందులోని ఓ ఫార్మసిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

జేఎన్‌యూలో కరోనా కలకలం.. ఫార్మసిస్ట్‌కు పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 11:02 PM

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ హెల్త్‌ సెంటర్‌లో కరోనా కలకలం రేగింది. అందులోని ఓ ఫార్మసిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం నాడే సదరు ఫార్మసిస్ట్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలిందని అక్క్డడి అధికారులు తెలిపారు. జిల్లా నిఘా విభాగం జేఎన్‌యూ హెల్త్ సెంటర్‌ను సందర్శించి.. అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. అక్కడి విధ్యార్దులు ఎవరైనా కాంటాక్ట్‌ అయితే.. వివరాలు తెలపాలని.. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక హెల్త్ సెంటర్‌ను కానీ.. గవర్నమెంట్‌ ఆస్పత్రిని కానీ సంప్రదించాలని అధికారులు సూచించారు. అందరు కూడా ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ను పాటించాలని కోరారు.

మరోవైపు ఢిల్లీలోని అన్ని విభాగాలకు చెందిన కార్యాలయాలకు కరోనా సోకుతుంది. ఇప్పుడు జే.ఎన్.యూ ను కూడా తాకింది. ఇప్పటికే ఈడీ కార్యాలయంలోని అధికారులకు కూడా కరోనా సోకింది. తాజాగా ఆదివారం నాడు ఏపీ భవన్ లోని ఓ అధికారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వీటన్నింటిని శానిటైజ్ చేస్తున్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..