Breaking: కరోనాతో ఏసీపీ మృతి…
ప్రపంచదేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రజలు మృతి చెందుతున్నారు. తాజాగా ఈ వైరస్ పంజాబ్లో అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్(ఏసీపీ)ను కూడా పొట్టను బెట్టుకుంది. కోవిడ్ 19ను కట్టడి చేయడంలో పోలీసులు ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా పని చేస్తున్నారు. ఇక తాజాగా కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఓ పోలీస్ ఆఫీసర్ కన్నుమూశారు. పంజాబ్లోని లూధియానా అసిస్టెంట్ కమీషనర్ అనిల్ కోహ్లీ ఎస్పీఎస్ […]
ప్రపంచదేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రజలు మృతి చెందుతున్నారు. తాజాగా ఈ వైరస్ పంజాబ్లో అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్(ఏసీపీ)ను కూడా పొట్టను బెట్టుకుంది. కోవిడ్ 19ను కట్టడి చేయడంలో పోలీసులు ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా పని చేస్తున్నారు.
ఇక తాజాగా కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఓ పోలీస్ ఆఫీసర్ కన్నుమూశారు. పంజాబ్లోని లూధియానా అసిస్టెంట్ కమీషనర్ అనిల్ కోహ్లీ ఎస్పీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అక్కడి జిల్లా ప్రజా సంబంధాల కార్యాలయం వెల్లడించింది. కాగా, కోవిడ్ 19పై పోరులో ప్రాణాలు విడిచిన ఈ ఆఫీసర్కు నిజంగా సలాం కొట్టాలి.
Also Read:
‘రంజాన్’ వరకు లాక్డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..