AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్ న్యూస్: ఏపీలో 2 వేలు దాటిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా మరో 38 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2018కి చేరింది. వీరిలో 975 మంది చికిత్స పొందుతుండగా.. 998 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో అనంతపురం 8, చిత్తూరు 9, గుంటూరు 5, కృష్ణా 3, కర్నూలు 9, నెల్లూరు 1, విశాఖలో 3 […]

ఫ్లాష్ న్యూస్: ఏపీలో 2 వేలు దాటిన కరోనా కేసులు..
Ravi Kiran
|

Updated on: May 11, 2020 | 12:14 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా మరో 38 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2018కి చేరింది. వీరిలో 975 మంది చికిత్స పొందుతుండగా.. 998 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో అనంతపురం 8, చిత్తూరు 9, గుంటూరు 5, కృష్ణా 3, కర్నూలు 9, నెల్లూరు 1, విశాఖలో 3 కేసులు నమోదయ్యాయి. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం  115, చిత్తూరు  121, ఈస్ట్ గోదావరి 46, గుంటూరు 387, కడప 97, కృష్ణా 342, కర్నూలు 575, నెల్లూరు 102,  ప్రకాశం 63,  శ్రీకాకుళం  5, విశాఖపట్నం  66, విజయనగరం  4, వెస్ట్ గోదావరి 68, ఇతరులు  27 కేసులు ఉన్నాయి. (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్‌డౌన్‌కు సిద్దంకండి..)

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!