సీఎం జ‌గ‌న్ ఆర్డ‌ర్ః మ‌ర‌ణించిన వారికి 24గంట‌ల్లో ప‌రిహారం..

కోవిడ్ దెబ్బ‌కు వ‌ణికిపోతున్న ఏపీని అకాల వ‌ర్షం ముంచేసింది. ప‌లు జిల్లాలో పిడుగులు ప‌డి ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. మృతుల‌కు ఆర్థిక భ‌రోసాను క‌ల్పించారు.

సీఎం జ‌గ‌న్ ఆర్డ‌ర్ః మ‌ర‌ణించిన వారికి 24గంట‌ల్లో ప‌రిహారం..
Follow us

|

Updated on: Apr 10, 2020 | 2:01 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత‌లాకుత‌లం అవుతోంది. ఓవైపు క‌రోనా ర‌క్క‌సి కోర‌లు చాస్తోంది. మ‌రోవైపు ప్ర‌కృతి ప్ర‌తాపం చూపిస్తోంది. కోవిడ్ దెబ్బ‌కు వ‌ణికిపోతున్న ఏపీని అకాల వ‌ర్షం ముంచేసింది. గురువారం ఎడ‌తెర‌పి లేకుండా కురిసిన భారీ వ‌ర్షానికి రాష్ట్రం అల్లాడిపోయింది. భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి. వర్షం, గాలుల దెబ్బకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల దెబ్బకు కొన్ని జిల్లాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.. చెట్లు విరిగిపడ్డాయి. ప‌లు జిల్లాలో పిడుగులు ప‌డి ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. మృతుల‌కు ఆర్థిక భ‌రోసాను క‌ల్పించారు.
రాష్ట్రంలో గురువారం కురిసిన వర్షాల ధాటికి పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించిన వారికి 24 గంటలల్లో పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) నివారణ చర్యలపై జిల్లాల కలెక్టర్లు, వైద్య సిబ్బందితో శుక్రవారం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణా చర్యలు, తాజా పరిణామాలు, లాక్ డౌన్ పరిస్థితులపై జగన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా నియంత్రణా చర్యల్లో నిమగ్నమైన జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కరోనా మీద చేస్తున్న యుద్ధంలో కలెక్టర్లు, వైద్య వర్గాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం వారిని ప్రశంసించారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు