Yamaha EV Scooter: స్టైలిష్ లుక్‌తో నయా ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసిన యమహా.. త్వరలోనే భారత్‌లోకి ఎంట్రీ..!

తాజాగా ప్రముఖ కంపెనీ యమహా కూడా త్వరలోనే భారతదేశంలో తన స్టైలిష్ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేయనుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజా మీడియా నివేదికల ప్రకారం యమహా జపాన్, భారతీయ అనుబంధ సంస్థలు గత సంవత్సరంగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్కూటర్ల కంటే విభిన్నంగా స్టైలిష్ లుక్ ఈ స్కూటర్‌ను లాంచ్ చేయనున్నారు.

Yamaha EV Scooter: స్టైలిష్ లుక్‌తో నయా ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసిన యమహా.. త్వరలోనే భారత్‌లోకి ఎంట్రీ..!
Yamaha Ev Scooter
Follow us

|

Updated on: Jun 18, 2024 | 4:00 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. అమెరికా, చైనా తర్వాతే భారత్‌లోనే అధికంగా ఈవీ వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో తమ ఉత్పత్తుల విక్రయాన్ని పెంచుకునేందుకు స్టార్టప్ ఈవీ కంపెనీల నుంచి టాప్ కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. తాజాగా ప్రముఖ కంపెనీ యమహా కూడా త్వరలోనే భారతదేశంలో తన స్టైలిష్ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేయనుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజా మీడియా నివేదికల ప్రకారం యమహా జపాన్, భారతీయ అనుబంధ సంస్థలు గత సంవత్సరంగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్కూటర్ల కంటే విభిన్నంగా స్టైలిష్ లుక్ ఈ స్కూటర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో యమహా తాజా ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. గత సంవత్సరం యమహా మోటార్ కంపెనీ ఈవీ స్టార్టప్, రివర్ మొబిలిటీలో 332 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. కాబట్టి త్వరలోనే సరికొత్త ఈవీలతో యమహా హల్‌చల్ చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. యమహా ఈవీ స్కూటర్ జెన్ జెడ్ పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర కంపెనీలకు పోటినిచ్చేలా ఫీచర్లతో డిజైన్ విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు యమహా ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం, భారతదేశంలోని చాలా మంది ఈ-స్కూటర్ కొనుగోలుదారులు తమ పర్యావరణ అనుకూలత కంటే ఈవీ వాహనాల ద్వారా వాహన నిర్వహణ చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేలా యమహా మోటార్ కంపెనీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఫీచర్‌తో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

సాధారణంగా ఈవీ మార్కెట్‌లో ఐసీఈ మోటర్ వాహనాలు 70 నుండి 80 శాతం అమ్మకాలను కలిగి ఉన్నాయి. 2030 నాటికి యమహా ఒకటి లేదా రెండు ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. అదనంగా వాహన ఉద్గారాలను తగ్గించడానికి ఇథనాల్, బయో ఫ్యూయల్ ద్వారా నడిచే స్కూటర్లను లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. యమహా బ్రాండ్ ఇప్పుడు 2025-27 కోసం కొత్త మిడ్‌టర్మ్ ప్లాన్‌ను రూపొందిస్తుంది. ఇందులో భాగంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ మోడళ్లను రిలీజ్ చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. యమహా ప్రస్తుత ప్రణాళిక, డిసెంబర్‌లో ముగుస్తుంది. అనంతరం భారతదేశం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో ప్రీమియం మోటార్‌సైకిళ్ల విక్రయాలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా యమహా కంపెనీ భారతదేశంలో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..!
రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..!
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!