Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ ఇదిగో..
దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సమ్మర్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగ్గా.. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ రైళ్లను తిరుపతి వరకు ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
