Reliance: కోకో కోలాకు ధీటుగా రిలయన్స్ ప్రొడక్ట్స్.. ఎప్పటినుంచి అంటే..

అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న రిలయన్స్.. శీతలపానీయాల బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఫాస్ట్-మూవీంగ్ కన్య్జూమర్ గూడ్స్ వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా రిలయన్స్..

Reliance: కోకో కోలాకు ధీటుగా రిలయన్స్ ప్రొడక్ట్స్.. ఎప్పటినుంచి అంటే..
Reliance
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:12 PM

Business News: అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న రిలయన్స్.. శీతలపానీయాల బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఫాస్ట్-మూవీంగ్ కన్య్జూమర్ గూడ్స్ వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా రిలయన్స్ భారత మార్కెట్లోకి తన కూల్ డ్రింక్స్ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. గతంలో దేశంలో ఎంతో గుర్తింపు పొందిన క్యాంపా కోలా కూల్ డ్రింక్స్ బ్రాండ్ కంపెనీని రిలయన్స్ సంస్థ ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. అక్టోబర్ లో రిలయన్స్ సంస్థ శీతలపానీయాల ఉత్పత్తిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాంపా కోలా ప్లేవర్లుగా గుర్తింపు పొందిన కోలా, నిమ్మ, ఆరెంజ్ ఫ్లేవర్‌లో కూల్ డ్రింక్స్ తయారీని ప్రారంభించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో ఈ బ్రాండ్‌ను లాంచ్ చేయడానికి రిలయన్స్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శీతలపానీయాల బ్రాండ్ లో తమదైన ముద్ర వేసుకున్న కోకో-కోలా పెక్సికోతో పోటీపడాలని రిలయన్స్ ఈవ్యాపార రంగంలోకి అడుగు పెట్టబోతుంది. రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, ఇతర కిరణా స్టోర్లలో ఈకూల్ డ్రింక్స్ ను అందుబాటులో ఉంచనుంది. ఫాస్ట్-మూవీంగ్ కన్య్జూమర్ గూడ్స్ మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా క్యాంపా కోలాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 1990 సంవత్సరంలో శీతల పానీయాల రంగంలో క్యాంపా కోలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆతర్వాత కోకో-కోలా మూడు పార్లే బ్రాండ్ లను కొనుగోలు చేసిన తర్వాత వాటితో పోటీపడలేక మార్కెట్ నుంచి వైదొలగింది. అయితే 2019లో మార్కెట్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు ప్రయత్నం చేసినప్పటికి ఆర్థిక బలం లేకపోవడంతో వెనుకడుగు వేసింది. తాజాగా రిలయన్స్ సంస్థ ఈ బ్రాండ్ ను ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి సొంతం చేసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..