AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఈ మార్గంలో పరుగులు పెట్టనున్న మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు

కోయంబత్తూరుకు చెందిన పలువురు బెంగళూరులో పనిచేస్తున్నారు. ఇది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం బెంగుళూరు, కోయంబత్తూరు మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు 7 గంటలు పడుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు గంటల ముందు చేరుకుంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. మైసూర్, చెన్నై మధ్య రైలు నడుస్తుంది. ఇది బెంగళూరు మీదుగా వెళుతుంది..

Vande Bharat Express: ఈ మార్గంలో పరుగులు పెట్టనున్న మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు
Vande Bharat Express
Subhash Goud
| Edited By: |

Updated on: Jan 09, 2024 | 1:39 PM

Share

బెంగళూరు నుంచి కోయంబత్తూరు వెళ్లే ప్రయాణికులకు ఇప్పుడు రెండో రైలు అందుబాటులోకి వచ్చింది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు ఈ మార్గంలో నడుస్తుంది . వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెలాఖరులో (డిసెంబర్ నాటికి) ఇక్కడ సర్వీసును ప్రారంభించనుంది. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం ఎంపీ పి.సి. మోహన్ ఈ మేరకు సమాచారం అందించారు. దీంతో నాల్గవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కర్ణాటకకు దక్కనుంది.

కోయంబత్తూరుకు చెందిన పలువురు బెంగళూరులో పనిచేస్తున్నారు. ఇది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం బెంగుళూరు, కోయంబత్తూరు మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు 7 గంటలు పడుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు గంటల ముందు చేరుకుంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. మైసూర్, చెన్నై మధ్య రైలు నడుస్తుంది. ఇది బెంగళూరు మీదుగా వెళుతుంది. మరో రైలు బెంగుళూరు నుండి హైదరాబాద్ వెళ్తుంది. మూడవ రైలు బెంగుళూరు నుంచి హుబ్లీ, ధార్వాడ్ మీదుగా బెల్గాం వెళుతుంది.

వందే భారత్ రైలు ప్రత్యేకతలు:

ఇవి కూడా చదవండి

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సాధారణ రైళ్ల కంటే వేగంగా నడిచేలా రూపు దిద్దుకున్నాయి. దీని డిజైన్ బాగుంది. టికెట్ ధర కూడా ఎక్కువే. భారతదేశంలో మొత్తం 400 నుండి 450 వందేభారత్ రైళ్లు ఉన్నాయి. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వచ్చే నాలుగేళ్లలో మొత్తం 3,000 కొత్త రైళ్లను (అన్ని రైళ్లు) ప్రారంభించాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న రైళ్లలో 800 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. 3,000 కొత్త రైళ్లతో ఇది 1,000 కోట్ల ప్రయాణికులకు పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌