AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 

మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఫోన్ ఏ మెసేజ్ వచ్చినా..

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 
Mobile Users
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2021 | 4:45 PM

Share

మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఫోన్ ఏ మెసేజ్ వచ్చినా.. ఎంటా అని ఓపెన్ చూసేస్తున్నారా ? అయితే  మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇటీవల వస్తున్న ఉచిత రీచార్జ్ ప్లాన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు.. ఈ అకౌంట్స్ కూడా ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంటారు.   మొబైల్స్ వాడే వారు ఫేక్ మెసేజ్ ల బారిన పడొద్దని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా Coai హెచ్చరిస్తోంది.  ఫేక్ మెసేజ్ లను నమ్మడం ద్వారా మోసపోయే ప్రమాదం ఉందని పేర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కోసం 10 కోట్ల మంది కస్టమర్లకు ఉచితంగానే రీచార్జ్ చేస్తోందనే  మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫ్రీ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకురాలేదని స్పష్టం చేసింది. అందువలన సాధారణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎలాంటి లింక్స్ పై క్లిక్ చేసి మోసపోవద్దని తెలిపింది.

మీ ఫోన్లకు ఫ్రీరీచార్జ్ ప్లాన్స్ అంటూ వచ్చే మెసేజ్ లలో ఏవైనా లింక్స్ ఉంటే వాటిపై క్లిక్ చేయవద్దని సీఓఏఐ తెలిపింది. ఒక వేళ క్లిక్ చేసి వివరాలు అందిస్తే.. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచించింది. అందుకే స్మార్ట్ ఫోన్స్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఉచిత రీచార్జ్ ప్లాన్స్ అంటూ వచ్చే మెసేజ్ లను వెంటనే డిలీట్ చేయాలని కోరింది. అలాగే వాటిని ఎవరికి షేర్ చేయకూడదని… వెంటనే డిలీట్ చేయడం వలన మీతోపాటు మీ స్నేహితులు కూడా మోసపోకుండా ఉంటారని సూచించింది.

Also Read: దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..