AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు.. కేంద్ర బడ్జెట్‌ 2022-23లో ముఖ్యాంశాలు ఇవే

Budget 2022:  ఎంతగానో ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్‌ రానే వచ్చింది. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు ఉదయం 11..

Budget 2022: క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు.. కేంద్ర బడ్జెట్‌ 2022-23లో ముఖ్యాంశాలు ఇవే
Subhash Goud
|

Updated on: Feb 01, 2022 | 11:57 AM

Share

Budget 2022:  ఎంతగానో ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్‌ రానే వచ్చింది. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సభలో మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌న ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

► దేశంలో కొత్త డిజిటల్‌ యూనివర్సిటీ

► త్వరలో నదుల అనుసంధానం

► పెన్నా-కావేరి, కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా అనుసంధానం

► ఐఐటీలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

► క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు

► స్టార్టప్‌ల కోసం రూ.2 లక్షల కోట్లు

► 4 ప్రాంతాల్లో లాజిస్టిక్‌ పార్క్‌లు

► ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ(పీఎంఏవై) ద్వారా 80 లక్షల నిర్మాణాలు

► ఇంటింటికి నీటి పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయింపు

► మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్‌లైన్ టెలీమెడిసిన్ విధానం.

► డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు గత బడ్జెట్ మాదిరిగా ఇప్పుడు కూడా ప్రోత్సహకాలు కొనసాగుతాయని వెల్లడించారు.

► త్వరలో డిజిటల్‌ చిప్‌లతో కూడిన ఈ పాస్‌పోర్ట్‌లు జారీ

► ఈ ఏడాది 4 అంశాలపై అత్యధిక ఫోకస్‌

► ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి

► అభివృద్ధి ఆధారిత పెట్టుబడు, పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు

► 1 నుంచి 12వ తరగతి వరకూ ప్రత్యేక ఛానెల్స్ ఏర్పాటు

► సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంట్ పథకం కింద రూ.2 లక్షల కోట్లు.

► ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు.

► 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు

► ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడానికి ప్రోత్సాహకాలు

► గత రెండేళ్లలో 5.5 కోట్ల కుటుంబాలకు కుళాయి ద్వారా తాగునీరు సౌకర్యం

►పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు

► విద్యా రంగంలో అధునాతన సాంకేతికకు పెద్దపీట. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు

► దేశ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా.

► ప్రాజెక్టులో భాగంగా 8 రోప్‌ వేలు నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.

► వచ్చే ఐదేళ్లలో ఆత్మ నిర్బర్ భారత్ పథకం వల్ల 16 లక్షల మందికి, మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా 60 లక్షల మందికి ఉద్యోగాలు

► వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు రూపకల్పన

ఇవి కూడా చదవండి:

ఇవి కూడా చదవండి:

Budget 2022: అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది.. వచ్చే 25 ఏళ్లలో అగ్రదేశంగా భారత్

Budget 2022: పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?