AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దులో యుద్ధం.. స్వయంగా రంగంలోకి దిగిన మోడీ!

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయం బయటకొచ్చిన వెంటనే పాకిస్థాన్ తిప్పి కొట్టామని ఖండించగా భారత ఆర్మీ నిదానంగా దాడిని దృవీకరించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా భారత ఆర్మీ అధికారులు, వాయిసేన […]

సరిహద్దులో యుద్ధం.. స్వయంగా రంగంలోకి దిగిన మోడీ!
Vijay K
|

Updated on: Feb 26, 2019 | 10:42 AM

Share

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయం బయటకొచ్చిన వెంటనే పాకిస్థాన్ తిప్పి కొట్టామని ఖండించగా భారత ఆర్మీ నిదానంగా దాడిని దృవీకరించింది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా భారత ఆర్మీ అధికారులు, వాయిసేన అధికారులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. తదుపరి జరగాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారని తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర కీలక జాతీయ నేతలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో కీలక వ్యూహాలు రూపొందుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా భారత జవాన్లు కన్నుమూసిన వెంటనే ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదులు చాలా పెద్ద తప్పు చేశారని, ఖచ్చితంగా బదులు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీకి పూర్తి స్థాయి స్వేచ్ఛను కూడా ఆయన ప్రకటించారు. దీంతో దాడి జరిగిన ఫిబ్రవరి 14 నుంచి నేటి వరకు భారత్-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?