AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ:1 గంటకు తెలంగాణలో పోలింగ్ శాతం ఎంతంటే..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక.. మధ్యాహ్నం 1 గంటల సమయానికి ఏపీలో 40.53 శాతం పోలింగ్ నమోదైతే.. తెలంగాణలో 38.80శాతం పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాల వారీగా తెలంగాణలో (మధ్యాహ్నం 1 గంటకు) నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది: 1. ఆదిలాబాద్ – 45.06 శాతం 2. భువనగిరి – 40.99 శాతం 3. చేవెళ్ల – 29.93 శాతం […]

మ:1 గంటకు తెలంగాణలో పోలింగ్ శాతం ఎంతంటే..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 9:36 PM

Share

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక.. మధ్యాహ్నం 1 గంటల సమయానికి ఏపీలో 40.53 శాతం పోలింగ్ నమోదైతే.. తెలంగాణలో 38.80శాతం పోలింగ్ నమోదైంది.

ఇక జిల్లాల వారీగా తెలంగాణలో (మధ్యాహ్నం 1 గంటకు) నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది:

1. ఆదిలాబాద్ – 45.06 శాతం

2. భువనగిరి – 40.99 శాతం

3. చేవెళ్ల – 29.93 శాతం

4 హైదరాబాద్ – 20.59 శాతం

5 కరీంనగర్ – 45.62 శాతం

6 ఖమ్మం – 41.65 శాతం

7మహబూబాబాద్ – 47.29 శాతం

8 మహబూబ్ నగర్ – 44 శాతం

9 మల్కాజిగిరి – 27.07 శాతం

10మెదక్ – 54 శాతం

11 నాగర్‌కర్నూల్ – 45.82 శాతం

12 నల్లగొండ – 42.09 శాతం

13 నిజామాబాద్ – 38.10 శాతం

14 పెద్దపల్లి – 47.50 శాతం

15 సికింద్రాబాద్ – 23.85 శాతం

16 వరంగల్ – 40.24 శాతం

17జహీరాబాద్ – 52.45 శాతం

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం