AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. జులై 10 నుంచి 15వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను..

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 15, 2020 | 1:45 PM

Share

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. జులై 10 నుంచి 15వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ సారి టెన్త్ విద్యార్థులకు కేవలం ఆరు పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. లాక్‌డౌన్‌తో 11 పేపర్లను.. ఆరుకి కుదించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఏ రోజు ఏ పరీక్ష జరగనుందో కూడా తెలిపింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇక ఈ పరీక్షల టైమింగ్ విషయానికొస్తే.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలై.. మధ్యాహ్నం 12.45 గంటలకు ముగియనుంది.

పదో తరగతి పరీక్షల వివరాలు:

– జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్ – జులై 11న సెకండ్ లాంగ్వేజ్ – జులై 12న ఇంగ్లీష్ పరీక్ష – జులై 13న మ్యాథ్స్ పరీక్ష – జులై 14న సైన్స్ పరీక్ష – జులై 15న సోషల్ పరీక్ష

Read More:

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా.. ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపా? సడలింపా?

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం