కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
జగిత్యాల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో 2.5 లక్షల విలువైన డమ్మీ 500 నోట్లు లభించడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నకిలీ నోట్లను వేశారు. ఆలయ అధికారులు విచారణ చేపట్టారు, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. హుండీ భద్రతపై భక్తులు ఆందోళన చెందుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
