న‌డి రోడ్డుపై పేలిన బాంబు.. ఆరుగురు మృతి..

అఫ్గానిస్థాన్‌-కాబూల్‌లో నడి రోడ్డుపై బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ‌, చిన్నారి కూడా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా వీరితో ప్ర‌యాణిస్తోన్న మ‌రో 8 మందికి కూడా తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు ఆఫ్గాన్‌లో ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తోన్న...

న‌డి రోడ్డుపై పేలిన బాంబు.. ఆరుగురు మృతి..
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 8:03 AM

అఫ్గానిస్థాన్‌-కాబూల్‌లో నడి రోడ్డుపై బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ‌, చిన్నారి కూడా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా వీరితో ప్ర‌యాణిస్తోన్న మ‌రో 8 మందికి కూడా తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు ఆఫ్గాన్‌లో ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తోన్న ఓ వాహ‌నం రోడ్డు ప‌క్క‌నే ప‌డి ఉన్న బాంబును ఢీ కొన‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానిక అధికారులు తెలిపారు. ఘాజ్నీ రాష్ట్రానికి చెందిన తాలిబ‌న్ తిరుగుబాటు దారులే ఈ అఘాయిత్యానికి పాల్ప‌డి ఉంటార‌ని ఆ రాష్ట్ర గ‌వర్న‌ర్ వాహిదుల్లా జ‌మ‌జ‌దా అనుమానం వ్య‌క్తం చేశారు.

కాగా జులై 8వ తేదీ బుధ‌వారం కూడా తాలిబ‌న్ తిరుగుబాటు దారులు దాయ‌క్ జిల్లాలో ఇలాంటి త‌ర‌హా దాడులే జ‌రిపారు. ఈ ప్ర‌మాదంలో జిల్లా పోలీస్ అధికారి స‌హా ఆయ‌న అంగ‌ర‌క్ష‌కులు ఇద్ద‌రూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆఫ్గాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తూర్పు లోగ‌ర్ రాష్ట్రంలో తాలిబ‌న్ దాడుల‌కు ఆఫ్గాన్ సైనిక బ‌ల‌గాలు తిప్పికొట్టాయ‌ని తెలిపింది. ఈ దాడిలో దారుణంగా 8 మంది మ‌ర‌ణించారు.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..