Jharkhand Blast : బాంబు పేల్చిన మావోయిస్ట్‌లు, ఇద్దరు జవాన్లు అక్కడిక్కడే మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

Jharkhand Maoist Attack : జార్ఖండ్​లో మావోయిస్టులు రెచ్చిపోయారు. చాయీబాసా ప్రాంతంలో మావోలు పెట్టిన ఐఈడీ బాంబ్‌ పేలిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడులో...

Jharkhand Blast : బాంబు పేల్చిన మావోయిస్ట్‌లు, ఇద్దరు జవాన్లు అక్కడిక్కడే మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 04, 2021 | 2:44 PM

Jharkhand Maoist Attack : జార్ఖండ్​లో మావోయిస్టులు రెచ్చిపోయారు. చాయీబాసా ప్రాంతంలో మావోలు పెట్టిన ఐఈడీ బాంబ్‌ పేలిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడులో..అక్కడికక్కడే ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఐతే గాయపడిన వారిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. టోక్లో పోలీస్​ స్టేషన్​ పరిధిలోని లాంజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్​ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

Read also : RS MP Banda Prakash : తెలంగాణలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఢిల్లీకి బానిసగా ఉంటారా అంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నించిన ఎంపీ బండ ప్రకాష్

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..