కోవిడ్ పేషెంట్ గాయబ్.. కర్నూలులో కొత్త టెన్షన్

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్ ఒకరు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్న పేషెంట్ ఏకంగా పెద్దాసుపత్రి నుంచి మాయమయ్యారన్న వార్త

కోవిడ్ పేషెంట్ గాయబ్.. కర్నూలులో కొత్త టెన్షన్
Follow us

|

Updated on: May 28, 2020 | 4:07 PM

Covid-19 positive patient missing from Kurnool government hospital: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్ ఒకరు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్న పేషెంట్ ఏకంగా పెద్దాసుపత్రి నుంచి మాయమయ్యారన్న వార్త కర్నూలు నగరంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 64 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. మే 23వ తేదీన ఆదోని నుంచి కర్నూలు కోవిడ్ ఆసుపత్రికి ఆమెను తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న సదరు మహిళ ఉన్నట్లుడి అదృశ్యమైంది. విషయం గురువారం ఉదయం వెలుగులోకి రావడంతో గాయబైన కరోనా పేషెంట్ కోసం గాలింపు చేపట్టారు.

కరోనా పేషెంట్ కోసం కర్నూలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డు నుంచి పేషెంట్ మాయమవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ పేషెంట్ పట్ల అంత నిర్లక్ష్యంగా ఎలా వుంటారని రాష్ట్ర రాజధాని నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఆసుపత్రి అధికారయంత్రాంగాన్ని నిలదీసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాసుపత్రి నుంచి కరోనా పాజిటివ్ పేషెంట్ పారిపోవడంపై కర్నూలు నగరంలో భయాందోళన మొదలైంది. పారిపోయిన కరోనా బాధితురాలు.. ఇంకా ఎంత మందికి కరోనా వైరస్ తగిలిస్తుందోనని, ఆమె జనావాస ప్రాంతాల్లోకి వచ్చి సంచరిస్తూ పరిస్థితి ఏంటని కర్నూలు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో మహిళ ఆనవాళ్ళపై అధికారులు ప్రజల్లో ప్రచారం మొదలు పెట్టారు. అయితే సదరు కరోనా పేషెంట్ కొడుమూరులో తారసపడినట్లు తెలుస్తోంది.

Latest Articles
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..