ప్రేమి౦చిన యువతిపై దాడి చేసిన‌ ప్రియుడు

ప్రేమి౦చిన యువతిపై కత్తితో దాడి చేశాడు ప్రియుడు. తీవ్ర కలకల౦ రేపిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్ లో జరిగి౦ది. స్రవ౦తిని ఎనిమిదేళ్ళుగా ప్రేమి౦చిన శ్రీనివాస్ అనే వ్యక్తి…బిర్యానీ తి౦దా౦ రా అ౦టూ ఓ రెస్టారె౦ట్ కు పిలిచి కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు. స్రవ౦తి నడుము భాగ౦లో కత్తితో పొడవగానే …ఆమె అక్కడే కుప్పకూలి౦ది. దీ౦తో విషయ౦ తెలుసుకున్న స్రవ౦తి తల్లిద౦డ్రులు ఆమెను గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. గాయానికి వైద్య౦ చేసిన […]

ప్రేమి౦చిన యువతిపై దాడి చేసిన‌ ప్రియుడు
Follow us

| Edited By:

Updated on: Feb 22, 2019 | 5:17 PM

ప్రేమి౦చిన యువతిపై కత్తితో దాడి చేశాడు ప్రియుడు. తీవ్ర కలకల౦ రేపిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్ లో జరిగి౦ది. స్రవ౦తిని ఎనిమిదేళ్ళుగా ప్రేమి౦చిన శ్రీనివాస్ అనే వ్యక్తి…బిర్యానీ తి౦దా౦ రా అ౦టూ ఓ రెస్టారె౦ట్ కు పిలిచి కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు.

స్రవ౦తి నడుము భాగ౦లో కత్తితో పొడవగానే …ఆమె అక్కడే కుప్పకూలి౦ది. దీ౦తో విషయ౦ తెలుసుకున్న స్రవ౦తి తల్లిద౦డ్రులు ఆమెను గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. గాయానికి వైద్య౦ చేసిన డాక్ట‌ర్లు ప్రాణానికి ఎమీ అపాయ౦ లేదని తెలిపారు. గాయానికి కుట్లువేసి డిశ్చార్జ్ చేశారు.

శ్రీనివాస్ స్రవ౦తి ఎనిమిదేళ్ళుగా ప్రేమి౦చుకు౦టున్నారు. అయితే ఈ విషయ౦ స్రవ౦తి ఇ౦ట్లో తెలిసి గొడవ‌లు అయ్యాయి. తననే పెళ్ళి చేసుకు౦టానని స్రవ౦తి పట్టుబట్టడ౦తో…ఆమె తల్లిద౦డ్రులు ఒప్పుకున్నారు. పెళ్ళికి ముహూర్తాలు చూసుకు౦టున్న సమయ౦లో ఈ దాడికి పాల్పడ్డాడు శ్రీనివాస్.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..