AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైహింద్‌ అనాల్సిందే: ఉద్యోగులకు ఎయిర్ ఇండియా ఆదేశాలు

న్యూడిల్లీ: విమానాల్లో కాబిన్‌ సిబ్బంది ఇచ్చే సందేశం అనంతరం వినమ్రతతో ‘జై హింద్‌’ నినాదాన్ని ప్రయాణికులకు తప్పనిసరిగా వినిపించాలని ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్ కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వీటిని తక్షణం అమలు చేయాలని కోరారు. 2016 మే లో ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్వినీ లోహానీ కూడా ఇటువంటి ప్రతిపాదనే చేశారు. విమాన పైలెట్లు ప్రయాణికులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండాలని, మొదటిసారిగా మాట్లాడినప్పడు ‘జైహింద్‌’ అంటూ […]

జైహింద్‌ అనాల్సిందే: ఉద్యోగులకు ఎయిర్ ఇండియా ఆదేశాలు
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2019 | 7:00 PM

Share

న్యూడిల్లీ: విమానాల్లో కాబిన్‌ సిబ్బంది ఇచ్చే సందేశం అనంతరం వినమ్రతతో ‘జై హింద్‌’ నినాదాన్ని ప్రయాణికులకు తప్పనిసరిగా వినిపించాలని ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్ కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వీటిని తక్షణం అమలు చేయాలని కోరారు. 2016 మే లో ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్వినీ లోహానీ కూడా ఇటువంటి ప్రతిపాదనే చేశారు. విమాన పైలెట్లు ప్రయాణికులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండాలని, మొదటిసారిగా మాట్లాడినప్పడు ‘జైహింద్‌’ అంటూ నినదించాలని కోరారు. ఈ నినాదం ప్రయాణికులను ఎంతో ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద 100 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని గత సంవత్సరం అక్టోబర్‌ 22న రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 2018 చివరి నాటికి 75 రైల్వేస్టేషన్ల వద్ద అయినా జెండా ఎగరాలని వివిధ రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా రైల్వేస్టేషన్ల ముంగిట మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో అడుగులు ముందుకు వేయడం హర్షణీయం.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు