విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.
దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.
గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.
Hyderabad: వెనక నుండి బైక్ తో కొట్టాడు…కింద పడగానే ఇతడు చేసిన పనికి… అంతా షాక్
హైదరాబాద్ దోమలగూడలో రోడ్డుపై నడిచే వ్యక్తిని బైక్తో ఢీకొట్టి, అతని వద్ద ఉన్న రూ.2.5 లక్షలను దోచి పరారైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు స్వల్ప గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డాడు. పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ, టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
- Vijay Saatha
- Updated on: Dec 5, 2025
- 8:08 pm
Hyderabad: రాంగ్ రూట్లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్పై బైక్ రైడర్ దాడి.. ఎందుకంటే?
విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై చేయి చేసుకోవడం ఇటీవల అనేక చోట్ల జరుగుతుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఒకవైపు పోలీసులు కరోడా ఝలుపిస్తుంటే.. మరోవైపు రోడ్డు మీద వీధిలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు కొందరు పోకిరీలు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది.
- Vijay Saatha
- Updated on: Dec 5, 2025
- 6:51 pm
Cyber Frauds: బ్యాంక్లకు పోలీసుల అల్టిమేటం.. అదేంటంటే..
Cyber Frauds: ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు, నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు, ప్రీ-లాంచ్ ఆఫర్ల పేర్లతో ప్రజలు లక్షల్లో, కోట్లలో డబ్బులు కోల్పోతున్నారని అన్నారు. సైబర్ ఫ్రాడ్ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయన్నారు. దోపిడీలు, దొంగతనాల కంటే ఇప్పుడు సైబర్ మోసాలే..
- Vijay Saatha
- Updated on: Nov 30, 2025
- 4:58 pm
శాలిబండ ప్రమాదంలో ఊహించని ట్విస్ట్.. పేలుడుకు ముందు పోలీస్ వాహనం..!
హైదరాబాద్ పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్ దుకాణం పేలుడు కేసులో మరొకరు మృతి చెందారు. ఈ పేలుడుపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిపిన అధికారులు ఇది గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్గా క్లూస్ టీం నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో మరొకరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటన జరిగిన రోజు నుంచి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముబాషీర్ ఈ రోజు మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.
- Vijay Saatha
- Updated on: Nov 29, 2025
- 9:29 pm
Hyderabad: వారం రోజుల్లో పోలీస్ స్టేషన్కు 29 మంది భార్య భర్తలు..
సైబరాబాద్ పోలీసులు మహిళలు, పిల్లలు, కుటుంబాల రక్షణ కోసం వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. AHTU–SHE టీమ్స్ సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో మానవ అక్రమ రవాణా, వ్యభిచారం, ఈవ్టీజింగ్, సోషల్ మీడియా హరాస్మెంట్పై దాడులు, చెక్లు చేపట్టారు. .. ..
- Vijay Saatha
- Updated on: Nov 29, 2025
- 9:04 pm
iBomma Ravi : ఐ బొమ్మ రవి న్యూ గెటప్ ఇదే.. పోలీసులు మధ్యలో నడుచుకుంటూ..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ రాకెట్ ప్రధాన సూత్రధారి iBomma రవి కేసులో సైబర్ క్రైమ్ విచారణ మరింత వేగవంతమైంది. రెండవ దఫా పోలీస్ కస్టడీ లో అధికారులు మరోసారి కీలక అంశాలపై ప్రశ్నించారు. ఈ క్రమంలో రవికి చెందిన ఈ మెయిల్ అకౌంట్లను పోలీసులు పూర్తిగా రిట్రైవ్ చేయడంతో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
- Vijay Saatha
- Updated on: Nov 29, 2025
- 7:42 pm
Madvi Hidma: ఎన్ని ప్రాణాలను బలి తీసుకున్నా.. వదిలిపెట్టం.. శపథం చేసిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ
మోస్ట్ వాంటెండ్, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భద్రతా బలగాలు-మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మాతో పాటు మృతుల్లో ఆయన భార్య స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ మడకం రాజే అలియాస్ రాజక్క.. మావోయిస్టులు దేవే, లక్మల్, మల్లలు, కమలేష్ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది.
- Vijay Saatha
- Updated on: Nov 21, 2025
- 1:23 pm
టార్గెట్ ఫిక్స్.. తెలంగాణలో రెండు రోజుల్లో కీలక పరిణామం.. అదేంటంటే..?
తెలంగాణలో మరో రెండు రోజుల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో తెలంగాణలో రెండు రోజుల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. మావోయిస్టు ఏరివేతనే ప్రధాన లక్ష్యంగా బలగాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో టార్గెట్ను పూర్తిచేయాలని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
- Vijay Saatha
- Updated on: Nov 20, 2025
- 12:34 pm
Chhattisgarh: మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షా కీలక నిర్ణయం..!
ఛత్తీస్గఢ్లో ఒకవైపు వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి.. ఈ టైమ్లో ఛత్తీస్గఢ్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా రానున్నారు. మూడు రోజుల పాటు రాయ్పూర్లో మోదీ, అమిత్ షా అక్కడే బస చేయనున్నారు. ఆల్ ఇండియా డీజీపీ సదస్సును నిర్వహించబోతున్నారు. మావోయిస్టుల ఏరివేత ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగనుంది.
- Vijay Saatha
- Updated on: Nov 20, 2025
- 8:30 am
Maoists: పరిస్థితులు బాగాలేవు.. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు నాకు ఫోన్ చేయండి.. సంచలన వీడియో..
వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత.. ఏపీలో మరో ఎన్కౌంటర్ జరిగింది.. నిన్న హిడ్మా.. ఆయన భార్య రాజక్క సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. ఈ క్రమంలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు మరో నేత మల్లోజుల వేణుగోపాల్ సంచలన వీడియో రిలీజ్ చేశారు.
- Vijay Saatha
- Updated on: Nov 19, 2025
- 1:50 pm
Madvi Hidma Encounter: లొంగిపోవాలనుకున్న హిడ్మా.. అంతలోనే ఎన్కౌంటర్.. ఇదే సాక్ష్యం
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్కౌంటర్ అయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి హిడ్మా జనజీవ స్రవంతిలో కలవాలనుకున్నారు. ఈలోపే ఏపీ పోలీసుల కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా హతమయ్యారు.
- Vijay Saatha
- Updated on: Nov 19, 2025
- 9:08 am
హైదరాబాద్ IT కమిషనర్కే టోకరా.. రెప్పపాటులో బ్యాంక్ బ్యాలెన్స్ మాయం!
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలు మాత్రమే కాదు. ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు సైబర్ దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాదులో ఓ ఇన్కమ్ టాక్స్ కమిషనర్నే కేటుగాళ్లు బురిడి కొట్టించిన ఘటన చోటు చేసుకుంది. ఇంటికోసం ఆన్లైన్లో లిక్కర్ ఆర్డర్ చేసిన..
- Vijay Saatha
- Updated on: Nov 16, 2025
- 11:29 am