విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.
దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.
గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.
Hyderabad: కుల్ఫీ ఐస్క్రీమ్లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు.. పోలీసులు చూడగా
భాగ్యనగరంలో ఓ పక్కన అందరూ హోళీ జరుపుకుంటుంటే.. మరో పక్క ధూల్పేట్లో చిత్రవిచిత్రమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు.? ఓసారి ఈ స్టోరీలో తెలుసుకుందామా..? లేట్ ఎందుకు ఒకసారి లుక్కేయండి. పోలీసులు వెళ్లి చూడటంతో.. అంతా షాక్ అయ్యారు.
- Vijay Saatha
- Updated on: Mar 14, 2025
- 8:50 pm
Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
ర్యాపిడో ఫుడ్ డెలివరీ బాయ్.. ఓ వీధిలో ఆర్డర్లు లేకపోయినా.. అటువైపే తిరుగుతూ ఉన్నాడు. అనుమానమొచ్చి చూడగా.. అతడు ఆ తర్వాత చేసిన పనికి అందరూ షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకుందామా..
- Vijay Saatha
- Updated on: Mar 14, 2025
- 8:15 pm
Hyderabad: భారీ భద్రత నడుమ హైదరాబాద్లో హోలీ వేడుకలు
సంతోషాల కేళి.. సంబరాల హోలీ.. ఏటా దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్లతో ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Vijay Saatha
- Updated on: Mar 14, 2025
- 1:55 pm
Gold Smuggling: దుబాయ్ నుండి వచ్చిన హీరోయిన్ రన్యా రావ్ ఎలా దొరికిందంటే..!
రన్యా రావు 27 సార్లు దుబాయ్కు వెళ్లారని వెల్లడించారు DRI అధికారులు. ప్రతి సారి ఒకే డ్రెస్ తోనే దుబాయ్ వెళ్లారని, అందులోనే గోల్డ్ స్మగ్లింగ్ చేశారని తెలిపారు. కిలో బంగారం స్మగ్లింగ్కు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఆమె వసూలు చేసినట్టు చెబుతున్నారు. ప్రతి ట్రిప్కు 50 లక్షల రూపాయల వరకు రన్యా రావు సంపాదించినట్టు చెబుతున్నారు. ఇక కస్టడీలో ఎలాంటి విషయాలు రన్యారావు చెబుతారన్నదీ సంచలనంగా మారింది.
- Vijay Saatha
- Updated on: Mar 7, 2025
- 4:14 pm
Hyderabad: హైటెక్ సిటీ నుంచి అమెరికా పౌరులకు వల.. కాల్ సెంటర్ తో విదేశీయుల బ్యాంక్ ఖాతా హ్యాక్
ఎక్కడో విదేశాల్లో ఉన్నవారిని సైతం మోసగించి హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో వారి దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఫేక్ కాల్ సెంటర్ బాగోతాన్ని సైబర్ సెక్యూరిటీ పోలీసుల బట్టబయలు చేశారు. ఏకంగా 63 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. పేపాల్ అనే లావాదేవీల సంస్థకు సంబంధించిన కాల్ సెంటర్ గా చెప్పుకుంటూ యూఎస్ సిటిజెన్స్ ను మోసం చేస్తున్న కాల్ సెంటర్ ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు క్లోజ్ చేయించారు.
- Vijay Saatha
- Updated on: Mar 7, 2025
- 1:19 pm
IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్కు మళ్లీ నిరాశే.. 5 నిమిషాలకే టికెట్లు బ్లాక్..
ఈ సీజన్లో జరుగుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ కావడంతో సాధారణంగానే హైదరాబాద్ వాసులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల ఆసక్తిని ఆసరాగా చేసుకున్న టికెటింగ్ ప్లాట్ఫామ్స్ తక్కువ ధర ఉన్న టికెట్లను నిమిషాల వ్యవధిలోనే బ్లాక్ చేసేసారు. ఎక్కువ రేటు ఉన్న టికెట్లను మాత్రం ఆన్లైన్లో అందుబాటులోనే ఉంచి టికెట్ సేల్స్ ను ఓపెన్ చేసామని ప్రకటించారు. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.
- Vijay Saatha
- Updated on: Mar 7, 2025
- 1:15 pm
ATM చోరీ కోసం యత్నించిన దొంగలు! ఊహించని ట్విస్ట్తో పరుగో పరుగు
హైదరాబాద్లో వరుస ఏటీఎం దోపిడీలు జరుగుతున్నాయి. పాత భద్రతా వ్యవస్థలున్న ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుంటున్న దొంగలు, CCTV కెమెరాలను ధ్వంసం చేసి నగదు దోచుకుంటున్నారు. రాచకొండ, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమై, దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మైలార్దేవ్పల్లిలోని ఏటీఎం దోపిడీ ప్రయత్నంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దొంగలు పరారయ్యారు. రావిర్యాలలో జరిగిన దోపిడీలో సుమారు 30 లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు హర్యానాకు చెందిన మేవత్ గ్యాంగ్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Vijay Saatha
- Updated on: Mar 5, 2025
- 9:18 pm
Telangana: దొంగ ఎక్కడున్నా పట్టేసుకుంటాం.. ఈ పోలీస్ కుక్కలకు ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే..
దేశ అంతర్గత భద్రతలోనే కాదు, దేశ సరిహద్దులోనూ డాగ్ స్క్వాడ్ల విధులు చాలా కీలకంగా మారాయి.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి భద్రతలోనూ జాగీలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎయిర్పోర్టులు, పోర్టులు, రైల్వే స్టేషన్లకు తరుచూ వచ్చే బాంబు బెదిరింపులతో రంగంలోకి దిగేది ముందుగా జాగీలాలే.
- Vijay Saatha
- Updated on: Mar 1, 2025
- 9:38 pm
Telangana: పట్టుబడ్డ పందెం కోళ్లు వేలం.. ఎంత ధర పలికాయో తెలిస్తే షాకే
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కోడి పందాల కేసులో ఓ ఆసక్తికర మలుపు వచ్చింది. పందెం కోళ్లను విచారణ అనంతరం వేలం పాటలో ఉంచడం విశేషంగా మారింది. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల ప్రకారం, ఈ వేలం పాట జడ్జ్ సమక్షంలోనే కొనసాగుతుంది.
- Vijay Saatha
- Updated on: Feb 17, 2025
- 7:02 pm
ఓర్నాయనో.. మూన్ లైటింగ్ చేయకుండానే చేశామన్నారు.. వెరిఫై చేయగా..
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. డబ్బుల వసూలు చేయడమే టార్గెట్గా ఫోన్ కాల్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నకేటుగాళ్లు తాజాగా పీఎఫ్ ఖాతాల్లోకి సైతం దూరేశారు.. ఒక ఉద్యోగికి ఫోన్ చేసి సైబర్ మార్గాల్లో డబ్బులు దండుకోవాలని చూడగా.. వారి జిత్తుల పారలేదు. దీంతో అతడి క్రెడిన్షియల్ ఉపయోగించి మరో పీఎఫ్ ఖాతాకు లింక్ చేసి.. మంచి జాబ్ ఆఫర్ పోయేలాగా చేశారు. పిఎఫ్ ఖాతాల్లోకి లాగిన్ అయ్యి మనకు తెలియకుండానే ఒకేసారి రెండు కంపెనీలకు పని చేస్తున్నట్లు ఫేక్ కంపెనీని లింక్ చేశారు.
- Vijay Saatha
- Updated on: Feb 17, 2025
- 5:50 pm
Hyderabad: సరదాగా ఆన్లైన్ గేమింగ్.. తొలుత డబ్బులు రావడంతో అదే పని.. చివరకు
ఐదు రూపాయలు పెట్టండి ఐదు వేలు పట్టండి. నేను ఈ గేమ్ ఆడుతున్నాను. నా అకౌంట్ చూడండీ వేల రూపాయలతో ఎలా నిండిపోతుందో. ఇదీ ఆన్ లైన్ గేమ్ యాప్స్ కి సంబంధించిన యాడ్ల వెల్లువ. ఇపుడంతా ఆన్ లైన్ గేమింగ్ యాప్ జమానా. ఎక్కడ చూసినా ఆన్ లైన్ గేమ్స్ కి సంబంధించిన ప్రకటనలే. వాటికి అట్రాక్ట్ అయి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు...
- Vijay Saatha
- Updated on: Feb 17, 2025
- 5:04 pm
Hyderabad: తనను పట్టించుకోవడం లేదని తాతని చంపేశాడు…
డిప్రెషన్లొో ఉన్నవాళ్లు ఎంతో ఆత్మన్యూనత భావనతో ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి సత్వరమే కౌన్సిలింగ్ ఇవ్వకపోతే పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. తాజాగా ఓ 30 ఏళ్ల యువకుడు తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని సొంత తాతను చంపేశాడు.
- Vijay Saatha
- Updated on: Feb 8, 2025
- 3:42 pm