AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Saatha

Vijay Saatha

Crime Bureau Chief - TV9 Telugu

vijaykumar.satha@tv9.com

విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్‌గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.

దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.

గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.

Read More
Follow On:
మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!

మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!

హైదరాబాద్ రాజసం, నిజాం నవాబుల కాలం నాటి అపారమైన సంపద చుట్టూ అల్లుకున్న ఒక భారీ మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజాం నగల పేరిట ఏకంగా రూ. 50.8 కోట్ల మేర సాగిన ఈ చీటింగ్ ఉదంతం భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న సుకేష్ గుప్తా పేరు మరోసారి తెరపైకి రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

చనిపోయిన నిర్మాత కేదార్‌కు రోహిత్ రెడ్డి అన్ని లక్షలు ఎందుకు పంపారు..?

చనిపోయిన నిర్మాత కేదార్‌కు రోహిత్ రెడ్డి అన్ని లక్షలు ఎందుకు పంపారు..?

పైలెట్ రోహిత్ రెడ్డి మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు వినిపించిన ఈ కేసులో… తాజాగా గత ఏడాది దుబాయ్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో మరణించిన సినీ నిర్మాత కేదార్ పేరు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!

తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!

గత రెండేళ్లలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగినట్లు తెలంగాణ పోలీసుల తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2023లో నమోదైన ప్రమాదాలు 22,900 కాగా, 2025 నాటికి అవి 27,300కు పెరిగినట్లు సమాచారం. 2020 నుండి ఈ పెరుగుదల నిరంతరంగా కొనసాగుతుండగా, అదనంగా సుమారు 2,000 కేసులు..

అప్పుడలా.. ఇప్పుడిలా.. పోలీసులకే మస్కా కొట్టిన కిలేడీ.. వాష్‌రూమ్‌కు వెళ్లి..

అప్పుడలా.. ఇప్పుడిలా.. పోలీసులకే మస్కా కొట్టిన కిలేడీ.. వాష్‌రూమ్‌కు వెళ్లి..

హైదరాబాద్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ అండర్‌ ట్రయల్ ఖైదీ ఆస్పత్రి నుంచి పరారవ్వడం కలకలం రేపుతోంది. పెట్లబుర్జ్‌లోని మోడర్న్ గవర్నమెంట్ మ్యాటర్నిటీ హాస్పిటల్ (MGMH)లో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సంచలనంగా మారింది..

Hyderbad: కౌన్సిలింగ్ కోసం రౌడీ షీటర్లు అందర్నీ పిలిచిన పోలీసులు.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్ట్..

Hyderbad: కౌన్సిలింగ్ కోసం రౌడీ షీటర్లు అందర్నీ పిలిచిన పోలీసులు.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్ట్..

డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్ కలకలం రేపుతోంది. నగరంలో శాంతిభద్రతలను కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు, ఏకంగా 1300 మందిని గుర్తించారు. తొలి విడతలో పరీక్షలు నిర్వహించిన 250 మందిలో 190 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడం షాక్‌కు గురిచేసింది.

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..! హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు!

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..! హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు!

యూనిఫామ్‌, అవినీతి రెండూ కలిసి ఉండలేవు..! ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, వ్యవస్థకు అంతకంటే చేటు మరొకటి లేదు. బాధ్యత మరవకండి..! దారి తప్పకండి..! కొరడాతో ACB సిద్ధంగా ఉంది అంటూ... డిపార్ట్‌మెంట్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు పోలీస్ బాస్ శివధర్ రెడ్డి.

Renu Desai: మహిళల పట్ల అనుచిత కామెంట్స్ చేస్తే మీ పని అంతే.. రేణు దేశాయ్ విషయంలో ఏం జరిగిందంటే..

Renu Desai: మహిళల పట్ల అనుచిత కామెంట్స్ చేస్తే మీ పని అంతే.. రేణు దేశాయ్ విషయంలో ఏం జరిగిందంటే..

టాలీవుడ్ నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన చెన్నయ్య రుంజాలా అనే వ్యక్తి యూట్యూబ్‌లో నటి వీడియోను చూసిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పర్యాటక కేంద్రంగా మారనున్న కర్రెగుట్ట కొండలు.. అధికారుల ప్రణాళికలు

పర్యాటక కేంద్రంగా మారనున్న కర్రెగుట్ట కొండలు.. అధికారుల ప్రణాళికలు

Karregutta hills development : అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి అవకాశాలను పరిశీలించారు. సహజసిద్ధమైన అందాలు, జలపాతాలు ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని గుర్తించారు. స్థిరమైన జీవనోపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు. అటవీ సంరక్షణ చట్టాలను పాటిస్తూ కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు

అమ్మాయిలకు జిహాదీ ట్రైనింగే టార్గెట్.. టెర్రర్ లింక్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు..!

అమ్మాయిలకు జిహాదీ ట్రైనింగే టార్గెట్.. టెర్రర్ లింక్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు..!

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించే బాధ్యతను సైదా బేగం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని రిక్రూట్ చేయాలని ఉగ్రవాద సంస్థలు ఆమెకు టాస్క్ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు.

Bullet Train Scam: రూ.22.31 కోట్ల బుల్లెట్‌ ట్రైన్‌ కుంభకోణం కేసులో ట్విస్ట్.. అసలు సూత్రధారి అరెస్ట్

Bullet Train Scam: రూ.22.31 కోట్ల బుల్లెట్‌ ట్రైన్‌ కుంభకోణం కేసులో ట్విస్ట్.. అసలు సూత్రధారి అరెస్ట్

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ భూసేకరణ పరిహారంలో మహా కుంభకోణం వెలుగుచూసింది. ఏకంగా రూ.22.31 కోట్ల భారీ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నలసోపారాకు చెందిన మాయా చవాన్ అనే నిరక్షరాస్యురాలైన మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని..

IRCTC: ఐఆర్‌సీటీసీకి భారీ షాక్.. రైల్ నీర్ కుంభకోణంలో కీలక మలుపు

IRCTC: ఐఆర్‌సీటీసీకి భారీ షాక్.. రైల్ నీర్ కుంభకోణంలో కీలక మలుపు

IRCTC: ఆర్టీఐ దరఖాస్తు వ్యవహారాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కేంద్ర సమాచార కమిషన్ తాజాగా ఐఆర్సీటీసీని ఆదేశించింది. పాత సమాధానాన్ని పక్కనపెట్టి కొత్తగా, స్పష్టమైన కారణాలతో సమాధానం ఇవ్వాలని డెడ్‌లైన్ విధించింది. ఈ సంచలన పరిణామంతో రైల్వే టెండర్ల వ్యవహారాల్లో దాగిన భారీ అవినీతి త్వరలోనే బట్టబయలు అయ్యే అవకాశం కనిపిస్తోంది..

Diabetes Medicine Price: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఖరీదైన ‘సెమాగ్లుటైడ్’ మందుల ధరలు ఢమాల్‌!

Diabetes Medicine Price: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఖరీదైన ‘సెమాగ్లుటైడ్’ మందుల ధరలు ఢమాల్‌!

బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ పేషెంట్లకు ఊరట కలిగించే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఖరీదైనదిగా భావించిన ‘సెమాగ్లుటైడ్’ మందుల ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో సాధారణ ప్రజలకు కూడా ఇవి అందుబాటులోకి రానున్నాయి. షుగర్ కంట్రోల్ చేయడం, బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలామందికి పెద్ద సవాల్‌గా మారిన నేపథ్యంలో, ఈ పరిణామం ఆరోగ్య రంగంలో కీలక మార్పుగా భావిస్తున్నారు..