తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
ఓటు కోసం పాట్లు: ఇంటింటికెళ్లి జడలు వేస్తూ.. బీడీలు చుడుతూ.. వినూత్నంగా ప్రచారం!
మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, సరికొత్త పంథాలో దూసుకుపోతున్నారు. కేవలం నమస్కారాలకు పరిమితం కాకుండా.. వినూత్న ప్రచారాలతో ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మైకులు పెట్టి అరిచే కాలం..
- P Shivteja
- Updated on: Feb 5, 2026
- 8:01 pm
Jagga Reddy: సోడా తాగి ఆ మహిళకు జగ్గారెడ్డి ఎంతిచ్చారో తెలిస్తే షాకవుతారు..
సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. నిమ్మసోడా అమ్మే మహిళకు సాయం చేశారు. “సోడా మెషిన్ కోసం లక్ష రూపాయలు కావాలి” అని ఆమె చెప్పడంతో.. వెంటనే జేబులోంచి లక్ష రూపాయలు తీసి ఆమె చేతికి అందించారు. ఎండాకాలం వచ్చేలోగా మెషిన్ కొనుక్కొని రోజుకు మూడు వేల వరకు సంపాదించాలంటూ ఆమెను ప్రోత్సహించారు.
- P Shivteja
- Updated on: Feb 6, 2026
- 11:41 am
Telangana: లంచ్ బాక్స్ పట్టుకొని స్కూల్కి బయలుదేరిన చిన్నారి.. కట్ చేస్తే ఊహించని ఘటనతో అంతా షాక్..
ఒక చేతిలో పుస్తకాల సంచి, మరో చేతిలో టిఫిన్ బాక్స్.. స్కూల్ బస్సు ఎక్కేందుకు వెళ్తున్న ఆ ఆరేళ్ల చిన్నారిని కోతులు చుట్టుముట్టాయి. మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన ఈ ఘటనతో ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Feb 4, 2026
- 6:33 pm
Telangana: మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంబీఏ స్టూడెంట్.. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ.. గెలుపు కోసం..
రాజకీయాలంటే కేవలం అనుభవజ్ఞుల ఇలాకా కాదు.. అది సమాజ సేవకు యువతకు దొరికిన అద్భుతమైన వేదిక అని నేటి తరం నిరూపిస్తోంది. లక్షల జీతాలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఉన్నత చదువులను పక్కనపెట్టి.. వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు యువత ఉత్సాహం చూపిస్తోంది. తాజాగా ఎంబీఏ చదివిన చౌదరి సుచరిత మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచింది.
- P Shivteja
- Updated on: Feb 4, 2026
- 3:57 pm
Viral Video: మున్సిపల్ ఎన్నికల్లో విచిత్రం.. టికెట్ రాలేదని మహిళ నేత ఏం చేసిందో తెలుసా?
తెలంగాణలో పురపాలక ఎన్నికల నగారా మోగింది.. టికెట్ల వేట మొదలైంది.. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డామని, ఈసారి ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఆశించిన ఒక మహిళా నేతకు అధిష్టానం షాక్ ఇచ్చింది. కౌన్సిలర్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె వెక్కి వెక్కి ఏడ్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది..
- P Shivteja
- Updated on: Feb 1, 2026
- 8:53 pm
Sangareddy: ఆ గుడి వెళ్తే అదో మాదిరి వాసన.. సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా..
ఆధ్యాత్మిక క్షేత్రం సమీపంలో అక్రమ గంజాయి సాగు వెలుగులోకి రావడంతో భక్తులు అవాక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామ శివారులోని విఠలేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో భారీగా సాగు చేసిన సుమారు 600 గంజాయి మొక్కలు, 15 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
- P Shivteja
- Updated on: Jan 30, 2026
- 6:06 pm
Watch: బైక్స్ బయటపెట్టి హాయిగా పడుకుంటున్నారా?.. ఇది చూశాక.. మళ్లీ పెట్టరు!
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల బైక్ చోరీలకు పాల్పడుతున్న పలు అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయిన కూడా బైక్ దొంగతనాలు ఆగడం లేదు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో, రాత్రి పూట ఇళ్ల బయట పార్క్ చేసిన బైక్లను, డూప్లికేట్ కీలు ఉపయోగించి లేదా హ్యాండిల్ లాక్ విరగ్గొట్టి దొంగిలిస్తున్నారు దుండగులు. ఇక్కడ దొంగిలించిన వాహనాలను ఇతర రాష్ట్రాలకు తరలించి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.
- P Shivteja
- Updated on: Jan 28, 2026
- 6:05 pm
Telangana: మీ పిల్లలకు బండి ఇస్తున్నారా..? ఇది చదివితే గుండె గుభేలే..
సిద్దిపేట పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్ లకు న్యాయమూర్తి వినూత్న రీతిలో శిక్ష విధించారు. మైనర్ లకు వినూత్న రీతిలో శిక్ష విధించడంతో పాటు తల్లిదండ్రులకు భారీ జరిమానా విధించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో 39 మైనర్లు పట్టుపడ్డారు.
- P Shivteja
- Updated on: Jan 25, 2026
- 7:30 pm
Hyderabad: గీతం విద్యార్థిని అరుదైన ఘనత.. ఏకంగా 23 గిన్నిస్ వరల్డ్ రికార్డులు కైవసం
ఒకటి కాదు రెండు కాదు ఆమె ఏకంగా 23 గిన్నిస్ వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. కాగితాలను అందమైన ఆకృతులుగా మార్చే నైపుణ్యంతో ఈ ఘనత సాధించారు గీతం కాలేజ్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ. ఎంచుకున్న అంశంలో పూర్తిస్థాయిలో కృషి చేస్తే, ఏ స్థాయిలో ఫలితాలు దక్కించుకోవచ్చనేందుకు ఆమె ఉదాహరణగా నిలుస్తున్నారు.
- P Shivteja
- Updated on: Jan 25, 2026
- 11:15 am
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా.. తెగబడ్డ తెంపుడుగాళ్లు.. భయంతో వణుకుతున్న మహిళలు!
సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ.. వారి మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. మొన్నటికి మొన్న గడ్డపోతరం మున్సిపల్ పరిధిలో బాయమ్మ అనే మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారు గొలుసు ఘాటన మరవకముందే మరో చైన్ స్నాచింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
- P Shivteja
- Updated on: Jan 24, 2026
- 3:46 pm
Video Viral: ఇలా తయారయ్యారేంట్రా..! టీ చేతికి ఇవ్వలేదని ఇంత దారుణమా..?
సాధారణంగా హోటల్కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం. కానీ, కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్పై.. అడ్డుకున్న సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులో వెలుగు చూసింది.
- P Shivteja
- Updated on: Jan 24, 2026
- 3:18 pm
Sangareddy: గ్రామంలో మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబు అడిగిన ప్రశ్నకు మైండ్ బ్లాంక్..
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం కొర్పోల్ గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలనపై గ్రామసభ రసాభాసగా మారింది. ఎన్నికల హామీ మేరకు గ్రామంలో మద్యం నిషేధం అమలు చేస్తామని సర్పంచ్ సునీత రెడ్డి ప్రకటించడంతో మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, యువకులు మద్యం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని వాదించగా...
- P Shivteja
- Updated on: Jan 23, 2026
- 3:15 pm