తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
అకాల వర్షాలతో మామిడి రైతులకు భారీ నష్టం
వాతావరణంలో వస్తున్న మార్పుల వలన మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని వలన పూత మొత్తం రాలిపోతుంది. రైతులకు భారీ నష్టం.. అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. అధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులకి పంట నష్టం చెల్లించాలని కోరుకుంటున్నారు.
- P Shivteja
- Updated on: Feb 25, 2026
- 9:43 pm
పంచాయితీలో తలూపిన త్రిమూర్తులు ఇలా చేస్తడనుకోలేదు.. అందరూ నిద్రపోయాక అర్థరాత్రి..
కట్టుకున్న భార్యకు రక్షణగా ఉండాల్సిన భర్తే కాలయముడిగా మారాడు.. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గొంతుకోసి హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లోని నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులు, వరలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు.
- P Shivteja
- Updated on: Feb 22, 2026
- 11:37 am
మాట్లాడుకుందాం రా అన్న అని పిలిచింది.. ఒంటరిగా వెళ్లాక.. ఏం జరిగిందంటే..
రక్త సంబంధాలు వద్దు.. ఆస్తులు, డబ్బులే ముద్దు.. మనుషుల ప్రాణాల కన్న డబ్బులు, ఆస్తులే ముఖ్యం అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు.. డబ్బు మీద ప్రేమతో.. సొంత వాళ్ళనే కడతెరస్తూ కిరాతకాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది.. అచ్చం ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. భూ తగదాలతో సొంత అన్ననే హత్య చేసింది చెల్లె..
- P Shivteja
- Updated on: Feb 21, 2026
- 4:12 pm
Telangana: కుక్కలు బాబోయ్.. కాపాడండి మహప్రభో.. వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్న జనాలు!
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి పై దాడులు చేస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తూ.. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘటన వెలుగులోకి వస్తుంది. మొన్నటికి మొన్న సంగారెడ్డి..
- P Shivteja
- Updated on: Feb 20, 2026
- 8:15 pm
Telangana: మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు
మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజన తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు.
- P Shivteja
- Updated on: Feb 20, 2026
- 7:57 pm
Telangana: పెద్దమ్మ ఎలా ఏమార్చారో చూడండి.. ఏకంగా 16 తులాల..
సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. అల్లాదుర్గం మండలానికి చెందిన చెగురి లక్ష్మి అనే వృద్ధురాలు హైదరాబాద్లో జరగనున్న తన మేనకోడలి కుమారుడి వివాహానికి వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చింది. జోగిపేటలో బస్సు దిగిన తర్వాత, తన వియ్యంకురాలితో కలిసి హైదరాబాద్ వెళ్లే మరో బస్సు ఎక్కుతుండగా రద్దీని ఆసరాగా చేసుకున్న దుండగులు ఆమె బ్యాగులో భద్రంగా దాచుకున్న 16 తులాల బంగారు ఆభరణాలను అత్యంత చాకచక్యంగా కాజేశారు.
- P Shivteja
- Updated on: Feb 19, 2026
- 7:33 pm
Watch Video: వార్నీ దీనికి కూడానా?.. ఇతను సెల్ టవర్ ఎందుకు ఎక్కాడో కారణం తెలిస్తే..
ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి టవర్లు ఎక్కడం తెగ ఫ్యాషన్ అయిపోయింది. ఏ సమస్య వచ్చినా తమకు న్యాయం చేయాలని బాధితులు సెల్ టవర్ ఎక్కి తమ డిమాండ్లను పరిష్కరించుకుంటున్నారు. తాజాగా ఇక్కడో వ్యక్తి కూడా అదే పని చేశాడు. కానీ ఇక్కడ అతని డిమాండ్ ఏంటో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకు మనోడి డిమాండ్ ఏంటో తెలుసుకుందాం పదండి.
- P Shivteja
- Updated on: Feb 14, 2026
- 5:41 pm
‘ఏం పాపం చేశానమ్మా..’ అప్పుడే పుట్టిన మగ శిశువును పెంటకుప్పపై వదిలేసిన కన్నోళ్లు!
తల్లి పొత్తిళ్లలో వెచ్చగా గడపాల్సిన అప్పుడు పుట్టిన పసికందును ఓ తల్లి నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడేసింది. తల్లికి తెలిసి జరిగిందో.. లేక ఆమెకు తెలియకుండా ఎవరైనా తీసుకువచ్చి పడేశారో తెలియదుగానీ పెంటకుప్పపై చలిలో బిడ్డను వదిలేశారు. దిక్కులేని స్థితిలో గుక్కపట్టి ఏడుస్తున్న పసికందు అరుపులు విని స్థానికులు పరుగున వచ్చి అక్కున చేర్చుకున్నారు..
- P Shivteja
- Updated on: Feb 11, 2026
- 11:27 am
అల్లాదుర్గంలో చిరుత కలకలం.. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ఐబీ తండా వద్ద జాతీయ రహదారి 161పై చిరుతపులి సంచారం ప్రజలను కలవరపెట్టింది. సోమవారం రాత్రి చిరుతను చూసిన ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇది పంట పొలాల్లోకి పారిపోయింది. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, మరోసారి చిరుత సంచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
- P Shivteja
- Updated on: Feb 10, 2026
- 7:02 pm
Watch Video: ఫుల్గా తాగాడు.. నీట్గా ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు.. సీన్ కట్చేస్తే.. ఇది పరిస్థితి!
సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఫుల్గా తాగి మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి మృత్యువుతో చెలగాటమాడాడు. ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన ఆ వ్యక్తి నేరుగా హైటెన్షన్ వైర్లను పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పైనుంచి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని హాస్పిటల్కు తరలించారు.
- P Shivteja
- Updated on: Feb 8, 2026
- 5:11 pm
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..
మెదక్ జిల్లా రేగోడ్లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు మహమ్మద్ తన తండ్రి శాకీర్ను కర్రతో కొట్టి చంపాడు. మద్యానికి బానిసైన మహమ్మద్ కుటుంబంతో తరచూ గొడవపడేవాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై గ్రామస్తుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- P Shivteja
- Updated on: Feb 7, 2026
- 12:39 pm
Telangana: అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా.. అసలేం జరిగిందంటే..?
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో చిన్నారి రక్తం వీధుల పాలవుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో ఐదేళ్ల బాలుడిపై ఐదు కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అసలేం జరిగిందంటే..?
- P Shivteja
- Updated on: Feb 7, 2026
- 10:42 am