తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
Telangana: పదేళ్లుగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న గోమాత మృతి.. తల్లిడిల్లిన కుటుంబం చేసిందంటే?
సాధారణంగా మనుషులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం మన ఆచారం. కానీ, తమ ఇంటి సభ్యురాలిగా భావించిన ఒక గోవు మరణిస్తే, ఆ కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరైంది. ఆ గోమాతకు అంతిమ యాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేశారు. అకాల వర్షం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రాణం లేని ఆ మూగజీవిని చూసి ఆ యజమాని కన్నీరు మున్నీరవుతోంది.
- P Shivteja
- Updated on: Mar 18, 2026
- 8:56 pm
కళ్ళ ఎదుటే పంట ఎండిపోతుంటే తట్టుకోలేకపోయిన రైతు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటస..!
తన కళ్ల ఎదుటే పచ్చని పంట ఎండిపోతుంటే తట్టుకోలేకపోయని ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పులు తీరే దారి కనిపించలేదు. పంటకు సాగునీరు అందక మనస్తాపంతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. రైతు మృతితో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
- P Shivteja
- Updated on: Mar 18, 2026
- 5:57 pm
Telangana: పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. రెప్పపాటులో స్కూటీ డిక్కీలో రూ.8 లక్షలు మాయం..!
జహీరాబాద్ పట్టణంలో దొంగలు పక్కా ప్లాన్తో భారీ చోరీకి పాల్పడ్డారు. తూముకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి, భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం పట్టణంలోని ఎస్బీఐ (SBI) హైవే బ్రాంచ్ నుండి 8 లక్షల రూపాయలను డ్రా చేశాడు. ఆ నగదును తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి..
- P Shivteja
- Updated on: Mar 17, 2026
- 8:22 pm
Chicken: కొక్కరతో వేలాది కోళ్ల మృత్యువాత.. వ్యాధి ఎలా వస్తుంది..? లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ఉన్నట్టుండి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. దీంతో ఏమైందో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పౌల్ట్రీ రైతులను కొక్కర వ్యాధి వణికిస్తోంది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు, అకస్మాత్తుగా వింత వ్యాధి బారిన పడి వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల ఫారాల్లో కోళ్లు కుప్పలు తెప్పలుగా చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు..
- P Shivteja
- Updated on: Mar 17, 2026
- 5:35 pm
Telangana: అడక్కుండానే లిఫ్ట్ ఇస్తే మహానుభావుడు అనుకున్నారు.. కాసేపటికి..
సంగారెడ్డి జిల్లా చిట్కుల్ సమీపంలో వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని ఓ దుర్మార్గుడు మోసానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి కారులో ఎక్కించుకున్న అతడు, మంజీరా నది సమీపంలో కారు ఆపి బాధితురాలు నీటి కోసం వెళ్లిన సమయంలో ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని కారుతో పరారయ్యాడు.
- P Shivteja
- Updated on: Mar 16, 2026
- 3:49 pm
Telangana: తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. హుస్నాబాద్ ఆర్టీసీలో సూపర్ సీన్.. వీడియో వైరల్..
వృత్తి ఏదైనా సరే.. తండ్రి అడుగుజాడల్లో కొడుకు నడవడం ఆ తండ్రికి గర్వకారణం. కానీ ఆ తండ్రి నడిపే బస్సులోనే కొడుకు కండక్టర్గా టికెట్లు కొడుతుంటే.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. 34 ఏళ్ల సర్వీసులో ఎన్నో అవార్డులు అందుకున్న ఆ తండ్రికి, తన పదవీ విరమణ వేళ కొడుకు రూపంలో ఒక అరుదైన గౌరవం దక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- P Shivteja
- Updated on: Mar 16, 2026
- 1:40 pm
Telangana: వేలాది తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేస్తే..! సీసీ టీవీ వీడియో
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తేనెటీగలు ఒక్కసారిగా గ్రామస్థులపై దాడి చేసి కలకలం రేపాయి. ఈ ఘటనలో సుమారు 15 మంది గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడం గమనార్హం.
- P Shivteja
- Updated on: Mar 13, 2026
- 12:31 pm
ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
మనిషంటే విలువలేదు.. మనిషి ప్రాణమంటే లెక్కలేదు. మనీకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వడం లేదు. అనైతిక బంధాల కోసం కత్తులకు పని చెబుతున్నారు. కుత్తుకలు తెగ్గేసే కుట్రలకు తెగిస్తున్నారు. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా వరుస దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి.
- P Shivteja
- Updated on: Mar 12, 2026
- 11:40 am
Telangana: నీచాతి నీచుడు వీడు.. దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
రాను రాను సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుంది. ఆడుకుందామని నమ్మించి పిలిచిన ఓ కామాంధుడు.. తొమ్మిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు.. ఇలాంటి నిచుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Mar 11, 2026
- 4:06 pm
Telangana News: హోం వర్క్ చేయలేదనీ.. ఇంటర్ విద్యార్థులను వైర్లతో కొట్టిన ఉపాధ్యాయుడు!
క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్ధులతో కర్కశంగా వ్యవహరించారు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో విద్యార్థులపై ప్రతాపం చూపారు. కేబుల్ వైర్ తో విద్యార్ధులను చితకబాదాడు. విద్య బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థులతో కిరాతకంగా ప్రవర్తించడం పై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
- P Shivteja
- Updated on: Mar 11, 2026
- 10:58 am
భార్యాభర్తల గొడవ అంటే ఇలా ఉంటుందా..? స్టేషన్లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ సాక్షిగా రణరంగం నెలకొంది. కౌన్సిలింగ్ కోసం వచ్చిన రెండు కుటుంబాలు పోలీసుల ముందే బాహాబాహీకి దిగాయి. భార్యాభర్తల గొడవ కాస్తా.. ఇరు వర్గాల మధ్య దాడులకు దారితీయడంతో స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే తూప్రాన్ పోలీస్ స్టేషన్ మంగళవారం హైడ్రామాకు వేదికైంది.
- P Shivteja
- Updated on: Mar 10, 2026
- 6:22 pm
Telangana: ఇదికదా ప్రజాసేవంటే.. ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు
సాధారణంగా సర్పంచ్గా ఎన్నికైన వారు ఎలా ఉంటారు. వైట్ అండ్ వైట్ వేసి డ్రెస్కోడ్తో, వెనకాల 10 మంది అనుచరులతో కాస్టీ కార్లలో తిరుగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడో సర్పంచ్ మాత్రం వారందరికీ భిన్నంగా తన హోదాను పక్కనపెట్టి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. నిత్యం మురుగు కాల్వల్లోంచి తీసే చెత్తను తరలించే ట్రాక్టర్ల నడుపుతూ సర్పంచ్ అంటే ఏసీ గదుల్లో కూర్చుని సంతకాలు పెట్టడం కాదు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం అని నిరూపిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Mar 7, 2026
- 1:27 pm