Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

P Shivteja

P Shivteja

Reporter - TV9 Telugu

shivatheja.pulluri@tv9.com

తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…

Read More
Telangana: బంపర్ ఆఫర్.! ఫ్రీగా చికెన్, గుడ్లు.. బారులు తీరిన జనం.. ఎక్కడో తెల్సా..

Telangana: బంపర్ ఆఫర్.! ఫ్రీగా చికెన్, గుడ్లు.. బారులు తీరిన జనం.. ఎక్కడో తెల్సా..

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఈ ఫ్లూ కారణంగా ఎన్నో వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ తరుణంలో చికెన్ తింటే ఏమవుతుందోనని.. భయపడుతున్న జనాలకు అవగాహన కల్పించేందుకు కొన్ని సంస్థలు నడుం బిగించాయి. ఆ వివరాలు ఇలా

Siddipet Murder: నువ్వు ఏం మనిషివి రా నాయనా.. పీకల దాకా తాగి.. కోరికతీర్చాలంటూ స్నేహితుడితో..

Siddipet Murder: నువ్వు ఏం మనిషివి రా నాయనా.. పీకల దాకా తాగి.. కోరికతీర్చాలంటూ స్నేహితుడితో..

ఈ నేపద్యంలోనే రాజుకు శ్రీనివాస్‌తో స్నేహం బలంగా ఏర్పడింది..ఈనెల 19వ తేదీన..మద్యం తాగుదామని చెప్పి శ్రీనివాస్‌ను బయటకు తీసుకెళ్లాడు రాజు.. కాగా బయటకు వెళ్లిన తన భర్త ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో, అనుమానం వచ్చిన శ్రీనివాస్ భార్య.. రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది..ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..విచారణ మొదలుపెట్టారు...

Sangreddy: ఛీ మీరేం మనుషులు రా.. చాక్లెట్ కొనిస్తామని 8 ఏళ్ల పాపను తీసుకెళ్లి..

Sangreddy: ఛీ మీరేం మనుషులు రా.. చాక్లెట్ కొనిస్తామని 8 ఏళ్ల పాపను తీసుకెళ్లి..

సంగారెడ్డి జిల్లాలో దారుణం ఘటన వెలుగుచూసింది. 8 ఏళ్ల పాపపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేశారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను చాక్లెట్‌ కొనిస్తామని చెప్పి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. పాప కనిపించకపోయేసరికి వెతుకుతుండగా... తీవ్ర రక్తస్రావంతో దగ్గర్లోని పొదల వద్ద కనిపించింది. వెంటనే బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

వామ్మో ఇదో కొత్త తరహా మోసం! ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే… ఆరునెలల పెన్షన్ నొక్కేశారు..

వామ్మో ఇదో కొత్త తరహా మోసం! ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే… ఆరునెలల పెన్షన్ నొక్కేశారు..

ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని వచ్చాక పెన్షన్ డబ్బులు తీసుకుందామని బ్యాంక్ వెళ్లిన మూసలవిడ షాక్ కి గురి అయ్యింది..తాను ఆసుపత్రిలో చికిత్స కోసం జైన్ అయితే తనకు రావాల్సిన ఆరునెలల పెన్షన్ ను వేరే వాళ్ళు తీసుకొని పోయారు.. దీంతో బాధితురాలు బుధవారం బ్యాంకు ముందు ముందు బైఠాయించి నిరసన తెలిపింది..తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.. వివరాల్లోకి వెళ్తే...

Medak: మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద దించినప్పుడు డౌట్ వచ్చింది.. దీంతో వెంటనే..

Medak: మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద దించినప్పుడు డౌట్ వచ్చింది.. దీంతో వెంటనే..

పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన ఆశయ్య (55), శివమ్మ భార్యాభర్తలు. స్థానికంగా ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ నెల 15న పొలం పనులకు వెళ్లిన ఆశయ్య ఒడ్డు మీద నడుస్తూ.. ప్రమాదవశాత్తు కాలు జారి పోలంలో పడిపోయాడు. ఈ ఘటనలో అతని నడుముకు గాయమైంది.

ఒరేయ్ పాపాత్ముడా.! నీకేం పోయేకాలంరా.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశావ్

ఒరేయ్ పాపాత్ముడా.! నీకేం పోయేకాలంరా.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశావ్

మద్యానికి బానిసైన కొందరు.. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో వారికి అర్ధం అవ్వడం లేదు. తాగడానికి డబ్బులు కావాలి వాటి కోసం ఏమి చేయడానికి అయిన వెనుకడడం లేదు. అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా బరి తెగిస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

Sangareddy: 9 తరగతి చదువుతున్న తన కుమార్తెతో సన్నిహితంగా మెలుగుతున్నాడని…

Sangareddy: 9 తరగతి చదువుతున్న తన కుమార్తెతో సన్నిహితంగా మెలుగుతున్నాడని…

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో ఆమె తండ్రి యువకుడిని హత్య చేశాడు బాలిక తండ్రి. అనంతరం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతుడు సంగారెడ్డి శివారులోని గణపతి షుగర్ ఫ్యాక్టరీలో దశరథ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Telangana: ఓ వ్యక్తిని ఆపి చెక్ చేసిన పోలీసులు.. ట్రాఫిక్ చలాన్లు చూడగా కంగుతిన్నారు

Telangana: ఓ వ్యక్తిని ఆపి చెక్ చేసిన పోలీసులు.. ట్రాఫిక్ చలాన్లు చూడగా కంగుతిన్నారు

ఆ వ్యక్తి తన బైక్ పై బయటకు వచ్చాడు. ఈలోగా ఓ కూడలి దగ్గర పోలీసులు అతడ్ని ఆపారు. తన బైక్ కు ఎన్ని చలాన్లు వచ్చాయో చూశారు. ఇక అలా వచ్చిన డబ్బు చూసి దెబ్బకు కంగుతిన్నాడు సదరు వ్యక్తి.

మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

ఎక్కడైన నేరాలు, మోసాలు జరిగితే మాకు సమాచారం ఇవ్వండి..క్షణంలో వస్తాం.. ఇక అనుమానిత వ్యక్తులు కనబడితే మాకు వెంటనే ఫోన్ చేయాలి..మేము వాళ్లను అదుపులోకి తీసుకుంటాం అని పదే పదే పోలీసులు చెప్పే మాటలు.. కానీ, ఆచరణలో మాత్రం అది అమలుకావడం లేదు.. ఇలాగే కొంతమంది అర్ధరాత్రి కష్టపడి ఓ దొంగను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్లు వచ్చి, ఆ దొంగను పట్టుకొని తీసుకొని వెళ్లకుండా, మీరే ఉదయం పోలీస్ స్టేషన్ కి తీసుకొని రమ్మని చెప్పి వెళ్లిపోవడంతో ఆ దొంగను పట్టుకున్న వ్యక్తులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

Telangana: ఇది కదా పెళ్ళంటే..! సమాజానికి భలే మెసేజ్ ఇస్తున్నారుగా..!

Telangana: ఇది కదా పెళ్ళంటే..! సమాజానికి భలే మెసేజ్ ఇస్తున్నారుగా..!

ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. మనమే వాటిని సరిగా ఉపయోగించుకోవటం లేదు. అరటి ఆకుల్లో భోజనం చేయటం మాని ప్లాస్టిక్‌ ఆకుల్లో తినటం మొదలెట్టాం.. పాత ఒక రోత.. కొత్త ఒక వింత అని వెంపర్లాడి లేనిపోని రోగాల బారిన పడుతున్నాం.. మన జీవితంలో ప్లాస్టిక్‌ ఒక భాగంగా మారింది. మట్టిలో ప్లాస్టిక్‌ కలిసి పోవాలంటే వందల ఏళ్లు పడుతుంది. అందుకే ఏ చెత్త కుప్ప దగ్గర చూసినా ప్లాస్టికే కనిపిస్తుంది.

Telangana: ఓరి దేవుడా.. బండరాళ్ల కింద నలిగిన తల్లికూతుళ్ల బతుకులు!

Telangana: ఓరి దేవుడా.. బండరాళ్ల కింద నలిగిన తల్లికూతుళ్ల బతుకులు!

సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా కుప్పకూలిన బండరాళ్లు. బండరాళ్ల కింద పడి ఉపాథి కూలీలు తల్లీ కూతుళ్లు సమాధి అయ్యారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింత చిక్కుకున్న వారిని స్థానికులు జేసీబీ సాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Telangana: కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో అఘోరీ నాగసాధువు హల్‌చల్.. ఏకంగా కత్తితో..!

Telangana: కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో అఘోరీ నాగసాధువు హల్‌చల్.. ఏకంగా కత్తితో..!

అఘోరాలైనా..అఘోరీలైనా..ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ..ఎప్పుడూ లేనంతగా న్సూసెన్స్‌ క్రియెట్‌ చేస్తోంది. నడిరోడ్డుపై ఈ అఘోరీ చేష్టలు..ఇటు జనానికి, అటు పోలీసులను చికాకు తెప్పిస్తున్నాయి ఇటీవల ఆమెపై కేసు కూడా నమోదైంది..